-
రూప్మంత్ర బ్రాండ్ అంబాసిడర్గా ప్రీతిజింటా
దివీస హెర్బల్ కేర్ ప్రముఖ రూప్ మంత్ర క్రీమ్కు బాలీవుడ్ నటి ప్రీతిజింటా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో పాల్గొన్న ప్రీతిజింటా, దివిస హెర్బల్ కేర్ సహ వ్యవస్థాపకులు సంజీవ్ జునేజాలను చిత్రంలో చూడవచ్చు. ప్రముఖ హెర్బల్ బ్రాండ్కు అంబాసిడర్గా వ్యవహరించడం పట్ల సంతోషంగా ఉందని ప్రీతిజింటా ఈ సందర్భంగా పేర్కొన్నారు. కంపెనీ ప్రతి ప్రొడక్ట్ విజయం వెనుకా సిబ్బంది కృషి ఉందని జునేజా అన్నారు. -
‘ఫోర్స్-2’తో దివిసా హెర్బల్ కేర్ జట్టు
హైదరాబాద్: దివిసా హెర్బల్ కేర్ తాజాగా ఫోర్స్-2 సినిమాతో టైఅప్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కంపెనీ తన అక్యుమస్ ప్రొడక్ట్ ద్వారా చిత్రం ప్రచారంలో పాలుపంచుకుంటుంది. చిత్రంలో హీరో హీరోరుున్లు వారికి ఎదురైన సమస్యలను ఎంతో విశ్వాసంతో ధైర్ఘంగా ఎదుర్కొన్నారని, ఇదే తరహాలో తమ అక్యుమస్ ఆయుర్వేదిక్ గ్రాన్యూల్స్ ప్రొడక్ట్ కూడా ప్రజలను తక్కువ బరువు, సన్నని శరీరం వంటి తదితర సమస్యల నుంచి కాపాడుతుందని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అక్యుమస్ ప్రొడక్ట్ను 18 అయుర్వేద మూలికలతో తయారు చేశామని, ఇది సహజసిద్ధంగా బరువు పెరగడానికి దోహదపడుతుందని వివరించింది. -
డాక్టర్ ఆర్థో బ్రాండ్ అంబాసిడర్ గా జావేద్ అక్తర్
హైదరాబాద్: ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ఇక నుంచి దివిసా హెర్బల్ కేర్కు చెందిన ‘డాక్టర్ ఆర్థో’కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. సమాజంలో మంచి హోదా కలిగి, నిజాయితీకి మారుపేరుగా ఉన్న జావేద్ అక్తర్ తమ ‘డాక్టర్ ఆర్థో’కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారని దివిసా హెర్బల్ కేర్ సహ వ్యవస్థాపకుడు సంజీవ్ జునేజా ఒక ప్రకటనలో తెలిపారు. -
దివిసా హెర్బల్ కేర్ నుంచి ‘అక్యుమస్’
హైదరాబాద్: ప్రముఖ ఆయుర్వేదిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ‘దివిసా హెర్బల్ కేర్’ తాజాగా వినియోగదారుల కోసం బరువు పెరగడానికి దోహదపడే ‘అక్యుమస్’ అనే మరొక ప్రొడక్ట్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ప్రొడక్ట్ ‘అక్యుమస్ వెయిట్ గెయిన్ గ్రాన్యూల్స్’, ‘ఆయుర్వేదిక్ క్యాప్సుల్స్’ అనే రెండు రూపాల్లో లభ్యమౌతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వీటిని ఏ వయసులో ఉన్న వారైన ఉపయోగించవచ్చని పేర్కొంది. ‘అక్యుమస్’ ప్రొడక్ట్ను అన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించామని సంస్థ అధికారి దేవిందర్ శర్మ తెలిపారు. ప్రస్తుతం ‘అక్యుమస్’ ప్రొడక్ట్ 18 రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రముఖ స్టోర్లలో లభ్యమౌతోందని, త్వరలోనే దేశవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ సహ వ్యవస్థాపకుడు సంజీవ్ జునేజా తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
Advertisement