-
కోచ్పై గట్టిగా అరిచిన ప్రపంచ నంబర్1 ఆటగాడు.. వీడియో వైరల్..!
రష్యన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్ 1 ఆటగాడు డేనియల్ మెద్వెదేవ్ ఆదివారం జరిగిన హాలీ ఓపెన్ ఫైనల్లో పోలాండ్కు చెందిన హుబెర్ట్ హుర్కాజ్ చేతిలో ఓడిపోయాడు. మెద్వెదేవ్పై 6-1, 6-4 వరుస సెట్లలో హుర్కాజ్ విజయం సాధించాడు. ఈ ఓటమితో అసహనానికి గురైన మెద్వెదేవ్ తన కోచ్ గిల్లెస్ సెర్వారాపై గట్టిగా అరిచాడు. దీంతో సెర్వారా కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించన వీడియోను టెన్నిస్ టీవీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా మెద్వెదేవ్కు ఇది వరుసగా రెండో గ్రాస్ కోర్ట్ ఓటమి కావడం గమనార్హం. ఈ సీజన్లో గ్రాస్ కోర్ట్లో ఆడిన తొమ్మిది మ్యాచ్లలో ఏడింటిని మెద్వెదేవ్ గెలుచుకున్నాడు. చదవండి: Queen's Club Championships: సెమీస్లో పోరాడి ఓడిన బోపన్న జంట View this post on Instagram A post shared by Tennis TV (@tennistv) -
‘క్లే’లోనూ కొట్టారు
► సానియా జంటకు రోమ్ ఓపెన్ టైటిల్ ► సీజన్లో ఐదో ట్రోఫీ రోమ్: ఇప్పటివరకు హార్డ్, గ్రాస్ కోర్టులపై ఆధిపత్యం చలాయించిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట... ఎట్టకేలకు క్లే కోర్టులపై (మట్టి కోర్టులు) తొలి డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన రోమ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ ద్వయం విజేతగా అవతరించింది. ఫైనల్లో సానియా-హింగిస్ జోడీ 6-1, 6-7 (5/7), 10-3తో ‘సూపర్ టైబ్రేక్’లో మకరోవా-వెస్నినా (రష్యా) జంటపై గెలిచింది. విజేతగా నిలిచిన ఈ ఇండో-స్విస్ జోడీకి 1,23,700 యూరోల ప్రైజ్మనీ (రూ. 93 లక్షల 64 వేలు)తోపాటు 900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్గా ఈ ఏడాది వీరిద్దరికిది ఐదో టైటిల్.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement