-
గురుసాయిదత్ శుభారంభం
కాల్గరీ (కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు గురుసాయిదత్, ప్రతుల్ జోషి, హర్షీల్ డాని శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో హైదరాబాద్ ప్లేయర్ గురుసాయిదత్ 21-7, 21-6తో రిడిగెర్ జెనెడ్ (ఆస్ట్రియా)పై గెలుపొందాడు. కేవలం 18 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో గురుసాయిదత్కు ఏ దశలోనూ తన ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురుకాలేదు. రెండో గేమ్ చివర్లో గురుసాయిదత్ వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇతర మ్యాచ్ల్లో ప్రతుల్ జోషి 21-13, 21-12తో బైరన్ హోల్సెక్ (కెనడా)పై, హర్షీల్ 21-11, 21-14తో అలిస్టర్ కేసీ (స్కాట్లాండ్)పై విజయం సాధించారు. -
క్వార్టర్స్లో గురుసాయిదత్
అల్మెరె (నెదర్లాండ్స్): కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత ఆర్ఎంవీ గురుసాయిదత్, డిఫెండింగ్ చాంపియన్ అజయ్ జయరామ్లు.. డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ఫైనల్కు చేరుకున్నారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో తొమ్మిదోసీడ్ గురుసాయిదత్ 21-12, 21-11తో దిమిత్రో జవదాస్కి (ఉక్రెయిన్)పై; మూడోసీడ్ జయరామ్ 21-14, 21-13తో కాస్పర్ లెహికోనెన్ (ఫిన్లాండ్)పై నెగ్గారు. నాలుగోసీడ్ సాయి ప్రణీత్ రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో పి.సి.తులసి 19-21, 23-21, 19-21తో చోలీ మాగి (ఐర్లాండ్) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ 14-21, 18-21తో మార్టిన్ క్యాంప్బెల్-ప్యాట్రిక్ మకావు (స్కాట్లాండ్) చేతిలో పరాజయం చవిచూశారు. -
గురుసాయిదత్ శుభారంభం
అల్మెరె (నెదర్లాండ్స్): డచ్ ఓపెన్ గ్రాండ్ప్రి బ్యాడ్మిం టన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు గురుసాయిదత్, సాయిప్రణీత్లతోపాటు డిఫెండిం గ్ చాంపియన్ అజయ్ జయరామ్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో తొమ్మిదో సీడ్ గురుసాయిదత్ 21-8, 21-9తో మాక్సిమి మోరీల్స్ (బెల్జియం)పై గెలుపొందాడు. నాలుగో సీడ్ సాయిప్రణీత్ 21-15, 21-11తో స్టీఫెన్ రస్ముసేన్ (డెన్మార్క్)పై... జయరామ్ 19-21, 21-17, 21-18తో మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్)పై విజయం సాధించారు. అయితే భారత్కే చెందిన ఆనంద్ పవార్ 10-21, 15-21తో ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-కోనా తరుణ్ (భారత్) ద్వయం 16-21, 15-21తో జాకో అరెండ్స్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడిపోయింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement