-
జర్నలిస్టు కుటుంబానికి మంచు విష్ణు సాయం
హైదరాబాద్: రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోనూ గ్రేట్ హీరో అనిపించుకున్నాడు మంచు విష్ణు. పక్షవాతానికి గురైన ఓ నిరుపేద జర్నలిస్టు జీవితానికి కొత్త ఆశలు చిగురింపజేశాడు. జర్నలిస్టు దుర్గాగౌడ్ కుటుంబానికి విష్ణు తనవంతు సాయం అందించాడు. ఆయన పిల్లలను చదివించేందుకు 22 లక్షల విలువైన ఎడ్యుకేషన్ అందించేందుకు ముందుకొచ్చాడు. ఏడాది కాలంగా పక్షవాతంతో మంచం పట్టి చావు బతులకులతో పోరాడుతున్న జర్నలిస్టు దుర్గాగౌడ్ కష్టాలను చూపుతూ 'మేము సైతం' కార్యక్రమం తెరపైకి తెచ్చింది. తన సోదరి మంచు లక్ష్మి నిర్వహిస్తున్న మేము సైతం కార్యాక్రమానికి అతిథిగా హాజరైన మంచు విష్ణు.. బాధిత జర్నలిస్టు కష్టాలను విని కదిలిపోయాడు. ఒక్క రోజు పానీపూరి అమ్మి తన వంతుగా 75,000 రూపాయలు సంపాదించాడు. వాటిని జర్నలిస్టు దుర్గా ఆరోగ్యం కోసం ఆర్థిక సహాయం చేస్తూ ఆయన పిల్లలిద్దరికి నర్సరీ నుంచి ఇంటర్ వరకు రూ. 22 లక్షల విలువైన కార్పోరేట్ విద్యను, వారి బాధ్యతలు చూసుకుంటానని ప్రకటించాడు. ఈ భారీ సహాయం ప్రకటించిన విష్ణుపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. నిజ జీవితంలోనూ గ్రేట్ హీరో అనిపించుకున్న మంచువిష్ణుకు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. మంచులక్ష్మి కూడా తనవంతుగా లక్ష రూపాయల సహాయం ప్రకటించింది. మొత్తం 1 లక్షా 75 వేల రూపాయల చెక్కును దుర్గాగౌడ్ కుటుంబానికి అందించారు. అంటే దాదాపుగా 24 లక్షల రూపాయల సహాయం అందించిన మంచు విష్ణు, మంచు లక్ష్మిలకు హ్యాట్సాప్. దొంగాట మూవీ డైరెక్టర్ వంశీకృష్ణకు జర్నలిస్టులు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నారు. -
పానీపూరీ అమ్మిన హీరో..
-
పానీపూరీ అమ్మిన హీరో మంచు విష్ణు
హైదరాబాద్ : హీరో మంచు విష్ణు శుక్రవారం కూకట్పల్లిలో పానీపూరీ అమ్మాడు. విష్ణు ఏంటీ పానీపూరీ అమ్మడం ఏంటానుకుంటున్నారా?. అసలు విషయానికి వస్తే విష్ణు సోదరి లక్ష్మి ప్రసన్న నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమం కోసం విష్ణు పానీపూరీ అమ్మాల్సి వచ్చింది. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులను ‘మేము సైతం’ ద్వారా నిర్వహించనున్న సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. కాగా గతంలో ‘మేము సైతం’ కార్యక్రమానికి సహాయం నిమిత్తం సినీ నటులు శ్రియ, రకుల్ ప్రీతి సింగ్, రెజీనా, దగ్గుబాటి రానా, మోహన్ బాబు, అఖిల్ అక్కినేని, నానీ, రవితేజ, యాంకర్ సుమ తదితరులు తమ వంతు సాయం చేసిన విషయం తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement