-
విశాఖ స్టీల్ప్లాంట్ హిల్టాప్ గెస్ట్హౌస్ వద్ద కార్మికుల నిరసన
-
పాపం.. ఈ ఆవులు ఎలా చిక్కుకున్నాయో!
న్యూజిలాండ్లో పెను భూకంపం సంభవించిన తర్వాత చాలామంది నిరాశ్రయులయ్యారు. ఎక్కడికక్కడ ఇరుక్కుపోయారు. కానీ, గతంలో ఎప్పుడూ లేనట్లుగా మూడు ఆవులు చిత్రంగా ఒక కొండ పైభాగంలో చిక్కుకుపోయి ఏం చేయాలో, కిందకు ఎలా రావాలో అర్థం కాక అమాయకంగా చూస్తూ ఉండిపోయాయి. నిజానికి ఇది కొండ కానే కాదు... గడ్డితో నిండిన ఒక ద్వీపం. కానీ ఆ ద్వీపంలో చాలా భాగం భూకంపం కారణంగా ధ్వంసం కావడంతో, చివరకు ఒక కొండలా అది మిగిలిపోయింది. ద్వీపంలో మేతకు వెళ్లిన రెండు ఆవులు, ఒక దూడ ఆ కొండ పైభాగంలో చిక్కుకుపోయాయి. న్యూస్హబ్ అనే వార్తా సంస్థ హెలికాప్టర్ నుంచి ఈ ఆవులను వీడియో తీసింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నమోదైన భూకంపం కారణంగా న్యూజిలాండ్ విలవిల్లాడింది. అందులో భాగంగానే ఈ ఆవులు కూడా ఇరుక్కుపోయాయి. అయితే, ఈ ఆవులు ఎవరివన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. భూకంప కేంద్రం ఉన్న ప్రాంతానికి కైకౌరా అనే ఈ ప్రాంతం చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ భూకంప ప్రభావం వల్ల ఇద్దరు మరణించారు. 2011 సంవత్సరంలో ఇప్పుడు సంభవించిన దాని కంటే తక్కువ తీవ్రతతోనే క్రైస్ట్ చర్చ్ నగరంలో భూకంపం వచ్చినా, అప్పట్లో మాత్రం 185 మంది మరణించారు. న్యూజిలాండ్లో మొత్తం జనాభా 47 లక్షలు కాగా, పశుసంపద మాత్రం కోటికి పైగానే ఉంది!
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement