-
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
పెబ్బేరు (కొత్తకోట) : గతనెలలో మూడు ఇళ్లలో చోరీకి పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మంగళవారం సీఐ సోమ్నారాయణ సింగ్ స్థానికపోలీస్స్టేషన్లో చోరీలకు పాల్పడిన వివరాలు వెల్లడించారు. జనవరి 17న బ్రహ్మంగారివీధిలో ఒకేరోజు మూ డు ఇళ్లలో చోరీ జరిగింది. రెండిళ్లలో ఎలాంటి సొమ్ములు పోలేదు. రాఘవేందర్గౌడ్ ఇంట్లో బంగారం తోపాటు నగదు రూ 40వేలను ఎత్తుకెళ్లాడు. మళ్లీ ఆదివారం పాత బీసీ కాలనీలో చోరీచేయడానికి అనుమానాస్ప దంగా తిరుగుతుండగా ఓ వ్యక్తి పటు ్టకుని పోలీసులకు సమాచారం అంది ంచాడు. వారొచ్చి విచారణ చేసి పట్టణానికి చెందిన ఎండి షఫీగా గుర్తించారు. ఇతర ప్రాంతాల్లోనూ చోరీలు షఫీ జిల్లాతోపాటు సూర్యపేట, నల్లగొండ, జహీరాబాద్, మహబూబ్నగర్, జడ్చర్ల, ఆత్మకూర్, కొత్తకోట తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. అన్ని ప్రాంతాల్లో ఇతనిపై కేసులు నమోదవ్వగా నవంబర్లో సూర్యపేట జైలు నుంచి విడుదల అయ్యాడు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోని షఫి జనవరిలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. పట్టుబడిన దొంగనుంచి నగదు, బంగారు ఆ భరణాలు, ఇతర వస్తువులను స్వాధీ నం చేసుకుని రిమాండ్కు పంపినట్టు సీ ఐ సూర్యనారాయణ వివరించారు. వనపర్తిలో జరిగిన వరుస చోరీలకు పాల్పడిన దొంగలను త్వరలో పట్టుకుంటామన్నారు. సమావేశంలో ఎస్ఐ ఓడి రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
రాజోలు : తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడిన మేడిచర్ల నాగభూషణాన్ని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ జీవీ కృష్ణారావు విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. మలికిపురం మండలం రామరాజులంక గ్రామానికి చెందిన నాగభూషణం జిల్లాలోని రాజోలు, నగరం, అమలాపురం, మలికిపురం, రావులపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నర్సాపురం, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో పలు చోరీలకు పాల్పడ్డాడు. కొన్ని కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. ఈ ఏడాది మార్చిలో జైలు నుంచి వచ్చిన అతడు మళ్లీ చోరీల బాట పట్టాడు. రాజోలు, మలికిపురం పోలీస్స్టేషన్ పరిధిలో ఐదు సవర్ల బంగారం, రూ.10 వేల నగదు చోరీ చేశాడు. శివకోడులోని ఒక బ్రాందీషాపు వద్ద నాగభూషణాన్ని పోలీసులు పట్టుకుని రాజోలు కోర్టులో హాజరుపర్చారు. అమలాపురం డీఎస్పీ అంకయ్య పర్యవేక్షణలో సీఐ జీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో ఎస్సై లక్ష్మణరావు కేసు దర్యాప్తు చేశారు. కేసు పురోగతిని సాధించేందుకు కృషి చేసిన ట్రైనీ ఎస్సై అజయ్బాబు, సర్కిల్ క్రైం హెచ్సీ బొక్కా శ్రీనివాస్, పీసీలు డి.శివకుమార్, డి.రమేష్బాబు, ఎ.జయరామ్ను సీఐ అభినందించారు. వీరిని రివార్డులకు సిఫారసు చేస్తానన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నానిని మళ్లీ గెలిపించాలని..
7న మేడిగడ్డకు జస్టిస్ చంద్రఘోష్!
షా డీప్ఫేక్ ప్రసంగం వీడియో సృష్టికర్త అరెస్టు
సరిహద్దు చెక్ పోస్ట్లలో ప్రత్యేక నిఘా
క్రిమినల్స్కు ఓటేస్తే అంతా దోపిడీ
No Headline
వైఎస్సార్సీపీతోనే ప్రజలకు మేలు
అప్పుల రాష్ట్రంగా మార్చింది చంద్రబాబే
No Headline
No Headline
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement