-
" ఐటీకి ఏమైంది ".. సీనియర్ HR ప్రొఫెషనల్ చైతన్య రెడ్డి తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
టాప్ టెక్ బిలీనియర్లకు దడదడ
న్యూఢిల్లీ : భారత్ కు టెక్నాలజీ ఇండస్ట్రీ ఎంతో ముఖ్యమైనది. గత మూడు దశాబ్దాలుగా దేశీయ ఆర్థికవద్ధిలో ఐటీ సెక్టార్ ఎనలేని సేవలందిస్తోంది. లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే కాక, బిలీనియర్స్ జాబితాలో కనీసం ఏడుగురు భారతీయ వ్యవస్థాపకులు ఉండేలా సంచలనాలు సృష్టిస్తోంది. కానీ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి టెక్ ఇండస్ట్రీలో భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికాలో టెక్ సర్వీసులు అందించే కంపెనీలకు షాకిచ్చేలా ట్రంప్ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. ఈ నిబంధనలు టాప్ టెక్ బిలీనియర్లుగా వెలుగొందుతున్న వారి సంపదకు దెబ్బకొడుతోంది. విప్రో లిమిటెడ్ చైర్మన్ అజిమ్ ప్రేమ్జి, హెచ్సీఎల్ చైర్మన్ శివ్ నాడార్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, నందన్ నిలేకనీ వంటి ఇతర టాప్-100 టెక్ రిచెస్ట్ బిలీనియర్ల సంపద ఆవిరవుతుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. దేశీయ స్టాక్ సూచీలు 0.6 శాతం పైకి ఎగిసిన సమయంలో ఐటీ స్టాక్స్ 3 శాతం మేర పడిపోయాయి. కానీ వీసా విషయంలో అమెరికా తీసుకొస్తున్న నిబంధనలపై స్పందించడానికి మాత్రం లీడింగ్ అవుట్ సోర్సింగ్ కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లు వెనుకాడుతున్నాయి. ఈ కంపెనీలు అందించే ఎగుమతుల్లో మూడో వంతు రెవెన్యూలు అమెరికా నుంచే వస్తుండటం గమనార్హం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement