-
సస్పెన్స్ థ్రిల్లర్గా ‘కిరోసిన్’.. సెన్సార్ పూర్తి
డిఫరెంట్ కాన్సెప్ట్లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఆడియన్స్ కూడా వైవిధ్యమైన సినిమాలనే ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. అలాంటి ఓ మిస్టరీ కథను తీసుకొని ‘కిరోసిన్’చిత్రాన్ని తెరకెక్కించారు ధృవ. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడమే కాకుండా, హీరోగానూ నటించాడు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ తాజాగా పూర్తయింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా కిరోసిన్ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది.ఈ చిత్రంలో ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 17న థియేటర్లలో విడుదల కాబోతుంది. -
అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు
రాంనగర్:కిరోసిన్ పంపిణీలో అక్రమాలకు, అవకతవకలకు పాల్పడే డీలర్లపై కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. జేసీ శనివారం తన చాంబర్లో జిల్లాలోని 21 మంది హోల్సేల్ కిరోసిన్ డీలర్లతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన కిరోసిన్ ట్యాంకర్ పక్కదారి పట్టించి హైదరాబాద్లో దొరకడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని కిరోసిన్ డీలర్లు ప్రభుత్వానికి బకాయిపడిన ఒక కోటి రూపాయల ప్రైస్ ఈక్వలేషన్ ఫండ్ ఈనెల 16, 17 తేదీలోగా చెల్లించాలన్నారు. లేనిచో సీరియస్గా పరిగణించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతినెలా 20వ తేదీలోగా కిరోసిన్ లిప్టుచేసి పంపిణీకి చర్యలు తీసుకోవాలని, లిప్టింగ్, పంపిణీలో అలసత్వం చూపితే లెసైన్స్ రద్దుచేస్తామని హెచ్చరించారు. ప్రతి కిరోసిన్ ట్యాంకర్ వివరాలు పరిధిలోని తహసీల్దార్, డీటీ, డీఎస్ఓలకు తెలియజేయాలని, రూట్ ఆఫీసర్ సమక్షంలో పంపిణీ జరగాలని కోరారు. అనంతరం రబీ ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాలు మార్కెటింగ్, ఐకేపీ అధికారులతో సమీక్షించారు. ధాన్యం విక్రయించే రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు ప్రక్రియ పూర్తిచేసినందున రైతుల ఖాతాకు జమచేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల ద్వారా చెల్లింపుకై చర్యలు తీసుకుంటామన్నారు. మోత్కూరు, చౌ టుప్పల్, చిట్యాల ఏరియాలో ధాన్యం కొనుగోలు లేనందున కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. రైతులను అసౌకర్యానికి గురిచేయకుండా ధాన్యం కొనుగోలుకు అన్ని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్ఓ నాగేశ్వర్రావు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, డీఎంసీఎస్ వరకుమార్, డీఆర్డీఏ పీడీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement