-
ఒక్కడితోనే...
కళ్ల ముందే చెల్లికి దారుణం జరిగితే ఓ అన్న ఏం చేశాడు? వాళ్లపై ఎలా పగ తీర్చుకున్నాడు? అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘ఒక్కడితో మొదలైంది’. బైలుపాటి మోహన్ ఆర్ట్ ప్రొడక్షన్పై మొగలి నాగేశ్వరరావు దర్శకత్వంలో బి.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మోహన్, మైనా హీరో హీరోయిన్లు కాగా, ధన్రాజ్ టైటిల్రోల్ పోషిం చారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘నా మాతృ భాష కన్నడం అయినా తెలుగు సినిమాపై ఉన్న ఇష్టంతో ఈ సినిమా నిర్మించాను. ఈ చిత్రాన్ని నవంబర్ 20న విడుదల చేస్తాం’’ అని తెలిపారు. సుమన్, లావణ్య, అనూషా, చెమ్మక్చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా శ్యాంప్రసాద్ దూపాటి, కథ: నవీన్రాజ్ సీహెచ్, సంగీతం: బోలే శావలి. -
అందరికీ నచ్చేలా...
మైనా, మోహన్, నరేశ్, లావణ్య, శరత్ ముఖ్య తారలుగా మోహన్నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్కడితో’. ‘మొదలైంది’ ఉపశీర్షిక. మొగిలి నాగేశ్వరరావు దర్శకుడు. ఈ చిత్రవిశేషాలను హీరో మోహన్ చెబుతూ - ‘‘అనుకున్న విధంగా ఈ చిత్రం వచ్చింది, అందరికీ నచ్చే విధంగా దర్శకుడు తెరకెక్కించారు. సుమన్ పాత్ర శక్తివంతంగా ఉంటుంది. ధనరాజ్ కామెడీ ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ప్లే: నవీన్రాజ్, సంగీతం: బోలె, కెమెరా: శ్యాంప్రసాద్. -
ఆకట్టుకునే కథతో...
యువతను అలరించే అంశాలతో రూపొందుతోన్న చిత్రం ‘ఒక్కడితో...’. దీనికి ఉపశీర్షిక ‘మొదలైంది’. మోహన్, మైనా, నరేశ్, లావణ్య, శరత్, అనూష ప్రధాన తారాగణం. ధన్రాజ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. మొగిలి నాగేశ్వరరావు దర్శకత్వంలో బైలుపాటి మోహన్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బి. మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో మోహన్ మాట్లాడుతూ -‘‘వరంగల్ పరిసరాల్లో తొలి షెడ్యూలు చేశాం. సినిమా చాలా బాగా వస్తోంది. ధన్రాజ్ పాత్ర కొత్తగా ఉంటుంది. కథాకథనాలు, బోలే సంగీతం ఆకట్టుకుంటాయి’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ప్లే: నవీన్రాజ్. -
'గుప్పెడు గుండెను తడితే' ఆడియో ఆవిష్కరణ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement