-
'కుడా’లో ఎల్ఆర్ఎస్పై హెల్ప్డెస్క్
కరీమాబాద్ : హన్మకొండలోని ‘కుడా’ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై శనివారం హెల్ప్డెస్క్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు దరఖాస్తుదారులు హాజరై తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, పీఓ అజిత్రెడ్డి, సెక్రటరీ మురళీధర్రావు, ఏఓ సత్యనారాయణలు దరఖాస్తుదారులకు అవగాహన కల్పించారు. -
విధేయులకు అందలం
♦ గులాబీ నేతలకు నామినేటెడ్ పదవులతో సర్కారు దసరా కానుక ♦ తొమ్మిది కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం ♦ టీఎస్ఐఐసీ చైర్మన్గా జి.బాలమల్లు ♦ కుడా చైర్మన్గా మర్రి యాదవరెడ్డి ♦ సీఎం కేసీఆర్ నిర్ణయం... నేడు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పదవుల కోసం రెండున్నరే ళ్లుగా ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ నేతలకు దసరా కానుక అందింది. 2001 నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను పదవుల అదృష్టం వరించింది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వరంగ సంస్థ(కార్పొరేషన్)లకు చైర్మన్లను నియమిస్తూ సీఎం కె.చంద్రశేఖర్రావు ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ జిల్లా నుంచి నలుగురు, నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు, మెదక్, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాల నుంచి ఒక్కొక్కరికీ అవకాశం కల్పించారు. ముఖ్యమైన టీఎస్ఐఐసీ చైర్మన్గా మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన జి.బాలమల్లుకు అవకాశం కల్పించారు. వరంగల్ జిల్లాకు చెందిన కన్నెబోయిన రాజయ్య యాదవ్ను గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా, పెద్ది సుదర్శన్రెడ్డిని పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా, మర్రి యాదవరెడ్డిని కాకతీయ పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (కుడా) చైర్మన్గా, లింగంపల్లి కిషన్రావును వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ (ఆగ్రోస్) చైర్మన్గా ఎంపిక చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన మందుల సామేల్ని గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా, బండ నరేందర్రెడ్డిని అడవుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా, కరీంనగర్ జిల్లాకు చెందిన ఈద శంకర్రెడ్డిని నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎ.వెంకటేశ్వరరెడ్డిని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా నియమించారు. ఈ నియామకాల ఉత్తర్వులు సోమవారం వెలువడనున్నాయి. గతంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు ఆశించి భంగపడిన వారికి ఈ నియామకాల్లో అవకాశం కల్పించారు. అలాగే తొలి నుంచీ పార్టీని నమ్ముకుని విధేయులుగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు అవకాశాలు పొందలేకపోయినవారికి ఈసారి నామినేటెడ్ పదవుల పంపకాల్లో అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement