-
సమ్మక్క-సారాలమ్మను దర్శించిన కేసీఆర్
-
జిల్లాల్లో కొనసాగుతున్న నేతల అరెస్ట్
ఖమ్మం : ప్రజా సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపు నిచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష నేతల అరెస్ట్లు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగర సరిహద్దుల్లో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వాటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అలాగే బీబీనగర్, చౌటుప్పల్ టోల్గేట్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చలో అసెంబ్లీకి బయలుదేరిన వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మధిర సర్కిల్లో కూడా వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా సిద్ధిపేటలో చలో అసెంబ్లీకి బయలుదేరిన పౌర హక్కుల సంఘం నేత భూపతి, వామపక్ష నేత మల్లేశంతోపాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్లో ఛలో అసెంబ్లీకి బయలుదేరిన 200 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్లో 100 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి ఛలో అసెంబ్లీలో పాల్గొనేందుకు వచ్చిన 20 మంది విద్యార్థులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో శృతి, విద్యాసాగర్ రెడ్డి మరణించారు. అయితే ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ ప్రజా సంఘాలు ఆరోపించాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో ప్రజా సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఛలో అసెంబ్లీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయిన ఛలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని విరసం నేత వరవరరావు స్పష్టం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement