-
ఈపీఎఫ్ఓలో ఇంటి దొంగలు.. రూ.1000 కోట్ల స్కాం!
ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సంస్థలో గోల్ మాల్ జరిగింది. సంస్థ ఉద్యోగులే సుమారు రూ.1000 కోట్ల నిధిని కాజేసినట్లు తెలుస్తోంది. డమ్మీ కంపెనీలు, డమ్మీ ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి అందులోకి నిధుల్ని మళ్లించారు. ఇందుకోసం జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు ఖాతాల్ని ఉపయోగించుకున్నట్లు తేలింది. ముంబై సబర్బన్ ఉద్యోగులు ఈ కుంభకోణానికి పాల్పడినట్లు పలు కథనాలు వెలుగోలోకి వచ్చాయి. ఈ స్కాం ఎలా వెలుగులోకి వచ్చింది? ఎంత మంది నిధుల్ని కాజేశారనే విషయాలు వెలుగులోకి రావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నిధుల దుర్వినియోగంపై ఈపీఎఫ్ఓ సెంట్రల్ బ్రోర్డర్ ఆఫ్ ట్రస్ట్రీ ప్రభాకర్ బాణాసురే స్పందించారు. ఉద్యోగుల తీరుతో ఈపీఎఫ్ఓ రూ.1000కోట్లు నష్టపోయే అవకాశం ఉందన్నారు. కాగా, ముంబైలోని కండివాలి కార్యాలయంలో ఈ మోసం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. విదేశాల్లో ఉన్న భారతీయులతో పాటు, జెట్ ఎయిర్వేస్లోని అప్పటి పైలట్లు, సిబ్బంది ఉద్యోగాలను ఉపయోగించడం ద్వారా స్కామ్ జరిగినట్లు సమాచారం. చదవండి👉 ఈపీఎఫ్ఓలో ఫోటో ఎలా అప్లోడ్ చేయాలో తెలుసా? లేదంటే డబ్బులు రావు! -
పదకొండేళ్లుగా కూతురిపై అత్యాచారం.. ఆమె బిడ్డకు తండ్రి!!
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన ఇది. కన్న కూతురిపై పదకొండేళ్లుగా అత్యాచారం చేస్తూ ఆమెతో కలిసి ఓ బిడ్డను కూడా కన్నాడో నీచుడు. ఈ ఘోరానికి పాల్పడిన ఇబ్రహీం షేక్ (50), చివరకు ఆమెను పెళ్లాడేందుకు కూడా సిద్ధపడటంతో, ఇక తట్టుకోలేక ఆమె ఓ సామాజిక కార్యకర్త సాయంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ దారుణం ముంబైలో చోటుచేసుకుంది. మల్వానీ ప్రాంత పోలీసుల కథనం ప్రకారం, బాధితురాలికి 15 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి ఈ ఘోరం కొనసాగుతోంది. ఆమెకు మానవ శరీర నిర్మాణం గురించి చెబుతాననే వంకతో అతడు పలుమార్లు కన్నకూతురిపై అత్యాచారం చేశాడు. విషయం తెలిసిన భార్య అభ్యంతరం వ్యక్తం చేయగా, ఆమెను గొడ్డును బాదినట్లు బాదేశాడు. ముంబై శివార్లలోని మల్వానీ ప్రాంతంలో ఉన్న తమ ఇంట్లోనే ఇన్నేళ్లపాటు కూతురిపై అత్యాచారం చేశాడు. తన ఎనిమిదేళ్ల బిడ్డకు కూడా తన తండ్రే కన్న తండ్రి అని బాధితురాలు వాపోయింది. ప్రతిరోజూ పని కోసం జైపూర్ - ముంబై నగరాల మధ్య ఇబ్రహీం షేక్ తిరుగుతుంటాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇబ్రహీం షేక్ను కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు అతడికి డిసెంబర్ 3వ తేదీ వరకు రిమాండు విధించింది. బాధితురాలి కూతురికి అతడే తండ్రా.. కాదా అనే విషయాన్ని నిర్ధరించేందుకు తగిన వైద్య పరీక్షలు చేయిస్తామని పోలీసులు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement