-
రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి నేత మృతి
ధర్మవరం(అనంతపురం): తమిళనాడులోని దిండిగల్ సమీపంలో శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఏపీ రాష్ట్ర కార్యదర్శి నర్సింహారెడ్డి మృతిచెందారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న ఆయనతోపాటు విద్యార్థి విభాగం నేతలు కారులో శబరిమలైకి బయలుదేరారు. తమిళనాడులోని దిండిగల్ వద్ద ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని వారి వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సింహారెడ్డితోపాటు కారు డ్రైవర్ మోహన్రెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. కారులో ఉన్న అనంతపురం జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం కార్యదర్శి అమర్నాథ్రెడ్డి, వినయ్గౌడ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను దిండిగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, నర్సింహారెడ్డి ప్రస్తుతం ఎస్కే వర్సిటీలో పీజీ చేస్తున్నారు. ఆరు నెలల క్రితమే వైఎస్సార్కాంగ్రెస్ విద్యార్థి విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈయన స్వగ్రామం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లె. -
సిద్దిపేట డీఎస్పీగా నర్సింహారెడ్డి
సిద్దిపేట రూరల్: స్థానిక డీఎస్పీగా నర్సింహారెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. సిద్దిపేట ఇన్చార్జి డీఎస్పీగా ఉన్న షేక్లాల్ అహ్మద్ గతంలో ఉన్న బాధ్యలు నిర్వర్తించనున్నట్లు తెలిసింది. నర్సింహారెడ్డి హైదరాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శనివారం సిద్దిపేట డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో సిద్దిపేట రూరల్ సీఐ సైదులు డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీ, సీఐతో కలిసి మొక్కలు నాటారు. -
ఔటర్ రింగ్ రోడ్డుపై ఎన్ కౌంటర్, ఒకరి మృతి
హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్రోడ్పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఎన్ కౌంటర్ కలకలం రేపింది. తనిఖీలు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డిపై దుండగుల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నర్సింహారెడ్డిరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన నర్సింహరెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దుండగులపై పోలీసులు జరిపిన ఎదురు కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ దుండగుడు మృతి చెందాడు. మరణించిన మృతుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శివగా అనుమానిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement