-
12 కొత్త సబ్ స్టేషన్లను ప్రారంభిచనున్న సీఎం వైఎస్ జగన్
-
జిల్లాకు నూతన సబ్స్టేషన్లు
కడప అగ్రికల్చర్: జిల్లాలో ట్రాన్స్కో సంస్థ నూతనంగా ఐదు ప్రాంతాల్లో సబ్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర డైరక్టర్ ఆర్ నాగరాజస్వామి వెల్లడించారు. బు«ధవారం జిల్లా కేంద్రమైన కడపలోని శంకరాపురం వద్దనున్న ఫవర్ హౌస్ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా వాసులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకుగాను కొత్తగా శాటిలైట్ సిటీ, బ్రహ్మంగారి మఠం, కలసపాడు, చిన్న ఓరంపాడు, వి కోటల్లో 400 కేవీ సబ్స్టేషన్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబందించి టెండర్లు పిలుస్తామని తెలిపారు. అలాగే లైన్లాస్ తగ్గించడానికి పాత సబ్స్టేషన్లలో ఉన్న పాత ట్రాన్స్ఫార్మర్లను తొలగించనున్నామని వివరించారు. కడప ఫవర్ హౌస్లో ఉన్న పాత ట్రాన్స్ఫార్మర్లను, కంట్రోల్ మిషన్లను, ప్యానెల్ బోర్డులను మార్చి వేసి నూతన సాంకేతిక ఆటోమేటిక్ మిషన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి కోసం రూ. 4.50 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. అలాగే జమ్మలమడుగు ప్రాంతంలో మరో రెండు 220 కేవీ సబ్స్టేషన్లు నిర్మించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. 220 కేవీ సబ్ స్టేషన్ పోరుమావిళ్లలో ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా లో ఓల్టేజీ లేకుండా చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వంతుగా రూ. 112 కోట్లు అందిస్తోందన్నారు. ఈ సబ్స్టేషన్లు పూర్తి కావాలంటే ఒకటిన్నర సంవత్సరం పడుతుందన్నారు. డైరక్టర్ వెంట ట్రాన్స్కో ఎస్ఈ వెంకటస్వామి, డీఈలు రాజగోపాల్రెడ్డి, శ్రీరామచంద్రమూర్తి, ఏడీఇలు వీరభద్రయ్య, రవీంద్ర, అరుణ్కుమార్, శ్రీనాధుడు, వాసు, రామ్మోహన్, ఏఈఓలు కమలాకర్, మల్లిఖార్జున తదితరులు ఉన్నారు. -
జిల్లాకు సబ్స్టేషన్లు మంజూరు
కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లాలో కొత్తగా 11 విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, వాటికి త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నామని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు ఎన్వీఎస్ సుబ్బరాజు తెలిపారు. గురువారం సాయంత్రం కడప నగరంలోని విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు కొత్తగా 11 సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, వాటి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే కడప, ప్రొద్దుటూరులో ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణానికి 5–10 సెంట్ల స్థలం, అవుట్డోర్ సబ్స్టేషన్ నిర్మాణానికి 40 సెంట్ల స్థలం కావాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఇటీవల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశామని, అవి కాలిపోయినట్లు ఫిర్యాదులు రావడంతో వాటి స్థానంలో కొత్త బల్బులు ఇస్తున్నామని తెలిపారు. కాలిపోయిన బల్బులు, కరెంటు బిల్లుల జిరాక్స్ తీసుకెళ్లి ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో పొందవచ్చన్నారు. విద్యుత్ చౌర్యం అరికట్టేందుకు విజిలెన్స్ స్వా్కడ్ తిరుగుతోందన్నారు. ఎవరైనా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. కనుక విద్యుత్ను అక్రమంగా వాడుకునే వారు రూ. 125 చెల్లించి దీన్ దయాళ్ స్కీం కింద సర్వీసును పొందితే దాదాపు రూ. 7 వేల మెటీరియల్ను ఉచితంగా ఇస్తామన్నారు. నగదును ఏ విధంగా ఏటీఎంలలో తీసుకోవడం, డిపాజిట్ చేస్తున్నామో అదేవిధంగా కడప నగరంలో ఏపీపీలను ఏర్పాటు చేశామని, అందులో విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని తెలిపారు. ఇవి 24 గంటలు పని చేస్తాయని, వినియోగదారులు ఎప్పుడైనా బిల్లులు చెల్లించవచ్చన్నారు. ఎవరైనా వినియోగదారుల నుంచి డబ్బులు అడిగితే తమకు ఫోన్ నంబర్: 94408 11751కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మరిన్ని వివరాలకు టోల్ఫ్రీ నంబర్: 1800 425155 333లో సంప్రదించాలని ఆయన వివరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement