-
ఈవీఎం పాడవ్వడంతో తలెత్తిన ఘర్షణ...పలువురికి గాయాలు
న్యూఢిల్లీ: హర్యానాలోని ఝజ్జర్లో మూడు అంచెల పంచాయతీ ఎన్నికల జరగుతున్నాయి. ఐతే పోలింగ్ బూత్ వద్ద మిషన్ చెడిపోవడంతో రెండు వర్గాల మధ్య బీకర పోరు జరిగింది. ఓటింగ్ వేస్తున్న సయయంతో అనుహ్యంగా ఈవీఎం మిషన్ పాడైందని రెండు ప్రత్యర్థి వర్గాలు ఊగిపోయి ఒకరిపై ఒకరు దాడులు జరుపుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. రెండు వర్గాలు వేరు చేయడానికి ప్రయత్నించిన దాడులు చేసుకోవడం ఆపలేదని అన్నారు. అలాగే హర్యానాలో నుహ్లో రెండు గ్రామాల్లో కూడా కొట్లాటలు, రాళ్లు రువ్వుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. హర్యానాలో తొమ్మిది జిల్లాలో జరగనున్న మూడు దశల ఎన్నికల్లో ఇది మొదటిది. (చదవండి: వింత ఘటన: చెయ్యిని చుట్టేసి మరీ కాటేసిన నాగు.. కసితో కొరికి చంపాడు) -
తెలంగాణలో నేడు రెండో విడత పంచాయితీ ఎన్నికలు
-
తల్లి ఎన్నికల్లో గెలిచిందని.. కూతురిపై గ్యాంగ్ రేప్
-
తల్లి ఎన్నికల్లో గెలిచిందని.. కూతురిపై గ్యాంగ్ రేప్
వారణాసి: ఉత్తరప్రదేశ్లో దారుణ సంఘటన జరిగింది. మీర్జాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో (బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్) ఓడిపోయినందుకు ప్రతీకారంతో విజేత కూతురిపై అమానుషంగా ప్రవర్తించారు. ఎన్నికల్లో గెలిచిన మహిళ కూతురిని ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ చదువుతున్న బాధితురాలు గత బుధవారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేసి లైంగికదాడి చేశారు. ఆ మరుసటి రోజు బాధితురాలితో కలసి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకునేందుకు నిరాకరించారు. శుక్రవారం బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నాక, తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసినట్టు మీర్జాపూర్ జిల్లా ఎస్పీ చెప్పారు. -
మలి పోరుకు ముగిసిన నామినేషన్ల పర్వం
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్లైన్ : మలి విడత పంచాయతీ పోరులో నామినేషన్ల స్వీకరణ ఘట్టం సోమవారంతో ముగి సింది. 2013 సంవత్సరం జూలైలో ఎన్నికలు జరగని నాలుగు సర్పంచ్, 75 వార్డు స్థానాలకు ఈనెల 3వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించగా గడువు ముగిసే సమయానికి మొత్తం 107 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ వి. సత్యసాయిశ్రీనివాస్ తెలిపారు. రెండు పంచాయతీలకు దాఖలు కాని నామినేషన్లు జిల్లాలో రెండు పంచాయతీల సర్పంచ్ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కొత్తవలస మండలం వియ్యంపేట, సీతానగరం మండలం జోగింపేట పంచాయతీలకు పాత పరిస్థితే పునరావృతమైంది. ఈ రెండు పంచాయతీల సర్పంచ్ స్థానాలకు కేటాయించిన రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు. వియ్యంపేట సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ మహిళకు కేటాయించారు. అయితే గ్రామంలో ఒక ఎస్టీ మహిళ ఉన్నప్పటికీ ఆమె ఉపాధ్యాయినిగా పనిచేస్తుండడంతో పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. సీతానగరం మండలం జోగింపేట సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్ కేటాయించారు. ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు లేకపోవడంతో ఆ స్థానానికి కూడా ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు.ఈ పంచాయతీలో తొమ్మిది వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా అందులో కేవలం ఐదవ వార్డుకు మాత్రమే నామినేషన్ దాఖలైనట్లు అధికారులు తెలిపారు. వేపాడ మండలం గుడివాడ సర్పంచ్ స్థానానికి తొమ్మి నామినేషన్లు, సాలూరు మండలం పురోహితునివలస సర్పంచ్ స్థానానికి ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 75 వార్డు స్థానాలకు మలివిడతలో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీచేయగా అందులో జోగింపేట పంచాయతీ పరిధిలో 9 వార్డు లకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. జీఎల్పురం మండలంలోని మూడు వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. వార్డు ల్లో పోటీ చేసేందుకు మొత్తం 93 నామినేషన్ల దాఖలయ్యాయి. నేడు నామినేషన్ల పరిశీలన సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు మంగళవారం పరిశీలించనున్నా రు. 8వ తేదీ సాయింత్రం 5 లోగా తిరస్కరించిన నామినేషన్లపై సంబంధిత అభ్యర్థులు ఆర్డీవోలకు అప్పీలు చేసుకోవాలి.అప్పీలుకు వెంటనే రశీదు అందజేస్తూ దరఖాస్తు పరిష్కారానికి తేదీ, సమయం, కార్యాలయం కూడా తెలియజేస్తారు. 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోగా నామినేషన్లును ఉపసంహ రణకు గడువుగా నిర్ధేశించగా, అనంతరం అదే రోజున సాయంత్రం 5 గంటలకు పోటీల్లో ఉ న్న అభ్యర్థులు తుది జాబితా ప్రకటిస్తారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మేం ఓటేశాం
ప్రమాదంలో ముస్లిం సమాజం
టీడీపీ మేనిఫెస్టోను కాపులు విశ్వసించటం లేదు
టిఫిన్ కోసం పిడిగుద్దులు
వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
నిర్భయంగా ఓటు హక్కు వినియోగం
కౌంటింగ్, స్ట్రాంగ్ రూములు పరిశీలించిన కలెక్టర్ ఢిల్లీరావు
ఆంధ్రాకు ఏం చేశారని వస్తున్నారు మోదీజీ?
తప్పక చదవండి
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
Advertisement