-
ఉద్యోగులకు తప్పని లేఆఫ్స్ తిప్పలు.. మళ్ళీ ఎంతమందంటే?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం దాదాపు తగ్గుముఖం పట్టినప్పటికీ ఐటీ సంస్థలు మాత్రం తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఇటీవల యుఎస్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ పెగాసిస్టమ్స్ వేర్వేరు విభాగాలకు చెందిన దాదాపు 240 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొంత కాలంగా చిన్న కంపెనీలు & పెద్ద కంపెనీలు అని తేడా లేకుండా ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. కరోనా తగ్గినా.. ఆర్థిక మాంద్యం ఉద్యోగులను భయపెట్టేస్తోంది. ఇప్పటికే లక్షల మంది ఉద్యోగాయాలను కోల్పోయారు. కాగా ఈ జాబితాలోకి మరి కొంతమంది చేరనున్నారు. అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీ పెగాసిస్టమ్స్ వర్క్ఫోర్స్లోని దాదాపు 4 శాతం మందిని తొలగించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. మసాచుసెట్స్ రాష్ట్రంలోని ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. క్లయింట్ ఎంగేజ్మెంట్ విధానాన్ని సులభతరం చేయడానికి మాత్రమే కాకుండా కంపెనీ బిజినెస్ వ్యూహాన్ని మరింత మెరుగుపరచడానికి సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? పెగాసిస్టమ్స్ ఉద్యోగులను తొలగించడం వరుసగా ఇది రెండవ సారి కావడం గమనార్హం. గత జనవరిలో కూడా సంస్థ నాలుగు శాతం మంది ఉద్యోగులను తొలగించింది. కాగా రానున్న రోజుల్లో మరింతమంది ఉద్యోగులను తొలగిస్తుందా అని ఉద్యోగులు భయపడుతున్నారు. ప్రస్తుతం కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,500 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
ఏపీ ప్రభుత్వంతో పెగాసిస్టమ్స్ ఒప్పందం
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement