-
అమెరికా బలగాలు వెనక్కువెళ్లాల్సిందే
టోక్యో: రానున్న రెండేళ్లతో తమ దేశం నుంచి వెనక్కు వెళ్లిపోవాలని అమెరికా బలగాలను పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె కోరారు. టోక్యోలో జరుగుతున్న ఆర్థిక సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో బరాక్ ఒబామాపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. తీవ్ర విమర్శలు రావడంతో మళ్లీ వెనక్కు తీసుకున్నారు. కాగా తమ భూ భాగంపై నుంచి ఇతర దేశాల సైన్యం వెళ్లిపోవాలని అమెరికాను ఉద్దేశించి అన్నారు. అలాగే అగ్ర దేశంతో రక్షణ ఒప్పందాలను రద్దు చేసుకునే అంశాన్నీ పరిశీలిస్తామన్నారు. దశాబ్దాల క్రితం స్పానిస్ నుంచి పిలిప్పీన్స్ను కొనుగోలు చేసిన అమెరికా ఉగ్రవాదం పేరుతో ఇప్పటికీ ఆ దేశంలో మిలిటరీ బేస్ క్యాంప్లను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పతాక శీర్షికల్లో నిలవడం డుటెర్టెకు పరిపాటిగా మారింది. -
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ఫిలిప్పీన్స్: డ్రగ్ డీలర్స్ను కాల్చి పారేయండంటూ ఫిలిప్పీన్స్ కొత్త అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మత్తు పదార్థాల దొంగ రవాణాపై చర్యలు తీసుకునే విషయాన్ని తాను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నానని, ఈ విషయం ఎవరికి నచ్చదో వారికి తాను వీర అభిమానినంటూ వ్యాఖ్యానించారు. ఏ డ్రగ్ డీలర్ అరెస్టుకు సహకరించకుండా వ్యతిరేకిస్తాడో అతడిని ప్రజలే కాల్చిపారేయాలని, లేదంటే కొట్టి చంపేయాలని ఆయన బహిరంగా వ్యాఖ్యాలు చేశారు. గత నెలలో (మే) 9న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా రోడ్రిగో డ్యూటర్టీ విజయం సాధించారు. ఈ సందర్భంగా తొలిసారి పెద్ద సమూహం మధ్య మీడియా కవరేజ్ లో మాట్లాడిన ఆయన డ్రగ్స్ కట్టడిలో తనకు ప్రజలంతా సహకరించాలని డిమాండ్ చేశారు. 'ఈ విషయం(డ్రగ్స్ కట్టడి)లో అంతా స్వేచ్ఛంగా ఆలోచించండి. మాకుగానీ, పోలీసులకు గానీ ఫోన్ చేయండి. లేదా మీరే చేయండి.. మీ దగ్గర తుపాకీ ఉందా మీకు నా మద్దతు ఉంటుంది. డ్రగ్స్ డీలర్లను కాల్చిపారేయండి. మీ సహకారం అందిస్తే ఆరు నెలల్లో అవినీతిని అంతం చేస్తాను. నేరాలను తగ్గిస్తాను. డ్రగ్స్ మాఫియాను తేలికగా తీసుకుంటే అది ఫిలిప్పీన్స్ను ఆక్రమిస్తుంది. దీనికి నేను ఏమాత్రం అంగీకరించను. ఇప్పటికే మీరు డ్రగ్స్లోనే మునిగి ఉంటే మిమ్మల్ని చంపేస్తాను. ఇది మీరు జోక్ తీసుకోవద్దు. ఈ విషయం మీరు నవ్వేందుకు చెప్పడం లేదు.. చాలా తీవ్రంగా భావించి చెబుతున్నాను' అని ఆయన అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీతోనే దేశ భద్రత, అభివృద్ధి
పటాన్చెరుపై పట్టెవరిదో?
బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదు
No Headline
అదనపు పోలింగ్ సిబ్బందికి శిక్షణ
బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
గాజువాకలో సీఎం రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
సడెన్గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement