-
జిమ్నాస్ట్ అరుణ ఆరోపణలపై విచారణ
న్యూఢిల్లీ: తెలంగాణ స్టార్ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి ఆరోపణలపై భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) విచారణకు ఆదేశించింది. మార్చిలో జిమ్నాస్టులకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు నిర్వహిస్తుండగా... తన అనుమతి లేకుండా కోచ్ రోహిత్ జైస్వాల్ వీడియో తీయడంపై అరుణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఆమె అప్పట్లోనే ఫిర్యాదు చేసినప్పటికీ భారత జిమ్నాస్ట్ సమాఖ్య (జీఎఫ్ఐ) సదరు కోచ్కు క్లీన్చిట్ ఇచ్చింది. జీఎఫ్ఐ తేలిగ్గా తీసుకోవడంపై నిరాశ చెందిన అరుణ చట్టపరమైన చర్య లకు ఉపక్రమించడంతో ‘సాయ్’ రంగంలోకి దిగింది. ‘సాయ్’లోని టీమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధిక శ్రీమన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని నియమించి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. -
కొనసాగుతున్న సెలక్షన్స్
► కానిస్టేబుళ్ల ఎంపికలో మూడో రోజు అర్హత సాధించిన 730 మంది ►1,200 మందికి 1,115 మంది హాజరు ►నేడు 425 మంది మహిలు.. 800 మంది పురుషులకు పరీక్షలు ఒంగోలు క్రైం: పోలీస్ కానిస్టేబుళ్ల ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో మూడోరోజు శనివారం 730 మంది అర్హత సాధించారు. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, 1,600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ల్లో పోటీల అనంతరం మూడో దశ అయిన రాత పరీక్షకు అర్హత సాధించారు. ఎస్పీ డాక్టర్ సి.ఎం.త్రివిక్రమ వర్మ పర్యవేక్షించారు. పోలీస్ కానిస్టేబుళ్లు, జైలు వార్డన్ల రెండో దశ ఎంపికకు సంబంధించి 1,200 మంది హాజరుకావాల్సి ఉంది. అరుుతే 1,115 మంది హాజరయ్యారు. మొదట నిర్వహించే ఫిట్నెస్ మెజర్మెంట్ పరీక్షలో భాగంగా ఎత్తు, ఛాతీ కొలతల్లో 182 మంది అనర్హత పొందారు. దీంతో 933 మంది తదుపరి పరీక్షలకు అర్హత సాధించారు. 1,600 మీటర్ల పరుగు పందెంలో 124 మంది అనర్హత పొందారు. ఇక 100 మీటర్ల పరుగు పోటీలకు, లాంగ్ జంప్ పోటీలకు 809 మంది అర్హత సాధించినట్లయింది. 100 మీటర్లు, లాంగ్ జంప్ పోటీల్లో 79 మంది అనర్హత పొందారు. ఆదివారం 425 మంది మహిళా అభ్యర్థులతో పాటు 800 పురుషులు హాజరు కావాల్సి ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement