-
వైరల్ వీడియో : గాల్లోనే ఢీకొన్న 2 విమానాలు..
-
ఆకాశవిధిలో అనుకొని ప్రమాదం
-
టేకాఫ్ అవుతున్న సమయంలో..
జకర్తా: టేకాఫ్ అవుతున్న రెండు విమానాలు ఢీ కొన్న ఘటన ఇండోనేషియా రాజధాని జకర్తాలో చోటు చేసుకుంది. వెంటనే చర్యల చేపట్టిన ఎయిర్పోర్టు అధికారులు అన్ని విమాన సర్వీసులను తాత్కలికంగా నిలిపివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని సంభవించలేదు. ప్రధాన ఎయిర్పోర్టు నుంచి విమానాల రాకపోకల రద్దీని అదుపు చేసేందుకు దగ్గరలోని మిలటరీ విమానాశ్రయాన్ని వినియోగిస్తున్నారు. బతిక్ ఎయిర్కు చెందిన విమానం 49 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో టేకాఫ్ అవుతుండగా, అదే సమయంలో ట్రాన్స్నూసకు చెందిన ఎయిర్క్రాప్ట్ విమానం కూడా బయల్దేరడంతో రెండు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బతిక్ ఎయిర్కు చెందిన విమానం రెక్క తీవ్రంగా దెబ్బతింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇజ్రాయెల్ దాడిలో రఫాలో 19 మంది మృతి
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత
No Headline
రైలు కింద పడి భార్యాభర్తలు ఆత్మహత్య
రూ.19 కోట్ల ‘ఉపాధి’ నిధులు విడుదల
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
మసాలాలో పురుగుమందులు.. నివేదికలను తోసిపుచ్చిన ప్రభుత్వ సంస్థ
5 నిముషాల్లో పనయింది
నగర పంచాయతీ ‘మార్పు’
ఇంట్లోనే ఓటేశారు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement