-
దబంగ్ ఢిల్లీపై బెంగాల్ విజయం..
ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్లో భాగంగా శుక్రవారం ఢిల్లీలో 100వ మ్యాచ్ జరిగింది. ఈ పోరులో బెంగాల్ వారియర్స్ 45–38 పాయింట్ల స్కోరుతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. బెంగాల్ తరఫున నితిన్ కుమార్ 13 పాయింట్లతో అగ్ర స్థానాన నిలవగా, కెప్టెన్ మణీందర్ సింగ్ 11 పాయింట్లు సాధించాడు. దబంగ్ ఢిల్లీ ఆటగాళ్లలో కెప్టెన్ అషు మలిక్ 17 పాయింట్లతో చెలరేగినా... ఇతర ఆటగాళ్ల వైఫల్యంతో జట్టుకు ఓటమి తప్పలేదు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 34–30 తేడాతో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది. హరియాణా ఆటగాళ్ళలో వినయ్ 9 పాయింట్లు రాబట్టగా... మోహిత్ నందల్, మోహిత్ చెరో 4 పాయింట్లు సాధించారు. గుజరాత్ తరఫున ఫజల్ అత్రచి, పార్తీక్ దహియా చెరో 7 పాయింట్లు స్కోర్ చేయగా, దీపక్ సింగ్ 5 పాయింట్లు రాబట్టాడు. ఈ సీజన్లో 101 మ్యాచ్లు ముగించిన తర్వాత 71 పాయింట్లతో జైపూర్ పింక్ పాంథర్స్ అగ్రస్థానాన్ని పటిష్టపర్చుకుంది. చదవండి: IND vs ENG: అయ్యో రజత్.. బ్యాడ్ లక్ అంటే నీదే బ్రో! వీడియో వైరల్ -
యూపీ యోధ గెలుపు
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్లో యూపీ యోధ పాయింట్ తేడాతో గట్టెక్కింది. గురువారం జరిగిన హోరాహోరీ పోరులో యూపీ యోధ 30–29 స్కోరుతో హరియాణా స్టీలర్స్పై విజయం సాధించింది. యోధ జట్టులో శ్రీకాంత్ జాదవ్ (8), ప్రశాంత్ (8), సచిన్ (6) రాణించారు. హరియాణా తరఫున మోను గోయట్ (11), వికాస్ (7) ఆకట్టుకున్నారు. మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 37–33తో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. ఢిల్లీ జట్టులో మిరాజ్ షేక్ 9, నవీన్ కుమార్ 8 పాయింట్లు చేశారు. తలైవాస్ జట్టులో అజయ్ ఠాకూర్ (14) రాణించగా... సుకేశ్, అతుల్ చెరో 5 పాయింట్లు సాధించారు. శుక్రవారం నుంచి మ్యాచ్లు వైజాగ్లో జరుగనున్నాయి. నేడు జరిగే పోరులో తెలుగు టైటాన్స్తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, పట్నా పైరేట్స్తో పుణేరి పల్టన్ తలపడతాయి. -
ముంబను నిలువరించిన టైటాన్స్
సాక్షి, విశాఖపట్నం: ప్రొ కబడ్డీ ప్రీమియర్ లీగ్లో దూకుడు మీదున్న యు ముంబ జట్టును తెలుగు టైటాన్స్ నిలువరించింది. ఆదివారం పోర్ట్ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో 44-43 తేడాతో టైటాన్స్ విజయం దక్కించుకుంది. రాహుల్ రైడింగ్కు యుముంబ ఆటగాళ్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఏకంగా తను 22 రైడ్ పాయింట్లు సాధించాడు. తొలి అర్ధభాగం మరో నిమిషంలో ముగుస్తుందనగా నలుగుర్ని అవుట్ చేయడంతో జట్టు 22-15 ఆధిక్యం సాధించింది. ఆట ముగిసేందుకు ఐదు నిమిషాల గడువు ఉందనగా టైటాన్స్ ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసి లోనా సాధించింది. యు ముంబలో అనూప్, పవన్లు 13 రైడ్ పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్పై 52-30 తేడాతో పాట్నా పెరైట్స్ విజయం సాధించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement