-
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధం గ్యాలరీ
రాష్ట్ర్యవాప్తంగా పలు జిల్లాల్లో ప్రధాన రహదారులను వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్భందం చేసారు. ఈసందర్భంగా వాహనాల రాకపోకలను అడ్డుకొన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి చిత్తశుద్ధతో పోరాడుతున్నారన్నారు. తిరుపతి - పుంగనూరు ప్రధాన రహదారిని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్బంధం చేసారు. ----------------------- విశాఖపట్నంలో ప్రధాన రహదారిని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్బంధం చేసారు విశాఖపట్నంలో ప్రధాన రహదారిని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్బంధం చేసారు విశాఖపట్నంలో ప్రధాన రహదారిని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్బంధం చేసారు మునగపాక మెయిన్రోడ్డును దిగ్బందం చేసి ఆందోళన తెలుపుతున్న వైఎస్ఆర్ సిపి శ్రేణులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ సమన్వయ కర్త ప్రసాద్ సమైక్యాంద్రకు మద్దతుగా మునగపాకలో సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్న దశ్యంర్యాలీగా వస్తున్న వైఎస్ఆర్ సిపి శ్రేణులు ----------------------------------------- కదిరిరూరల్,న్యూస్లైన్: రాష్ట్ర విభజనకు నిరసనగా మండల పరిధిలోని పట్నం గ్రామం వద్ద వైఎస్సార్ సీపీ నాయకుడు పట్నం గంగిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం 205 జాతీయ రహదారిని దిగ్భంధం చేశారు. ----------------------------------- చిలకలూరిపేటరూరల్: సమైక్యరాష్ట్రం కొనసాగింపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డి నేతత్వంలో ఉద్యమాన్ని ఉధతంగా నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చెప్పారు. -
చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతున్న రహదారుల దిగ్బంధం
సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో రహదారుల దిగ్బంధం జరుగుతుంది. జిల్లాలోని పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. దాంతో రహదారిపై వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అలాగే పుత్తూరులో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి నేతృత్వంలో చెన్నై జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని బియ్యపు మధుసూధన్రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దాంతో నెల్లూరు - తిరుపతి నగరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణవనంలో ఆ పార్టీ సమన్వయకర్త ఆదిమూలం నేతృత్వంలో జాతీయ రహదారిపై దిగ్బంధం కార్యక్రమం జరిగింది. దీంతో కడప-చెన్నై రహదారిపై వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చిత్తూరు ఇంఛార్జ్ ఏ.ఎస్.మనోహర్ ఆధ్వర్యంలో బెంగళూరు - చెన్నై జాతీయ రహదారిపై ధర్నాతో భారీగా వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తిప్పారెడ్డి ఆధ్వరంలో రహదారుల దిగ్బంధం కొనసాగుతుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement