-
ఐడియా సెల్యులర్లో ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్నర్స్ వాటా విక్రయం
డీల్ విలువ రూ.1,288 కోట్లు న్యూఢిల్లీ: ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ, ఐడియాలో తనకున్న మొత్తం 3.3 శాతం వాటాను విక్రయించింది. ఈ వాటాను బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ప్రావిడెన్స్ సంస్థ అమ్మేసింది. ఈ విక్రయం విలువ రూ.1,288 కోట్లని అంచనా. ఐడియాలో వొడాఫోన్ విలీనమవుతోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వాటా విక్రయం జరగడం విశేషం. ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ, తన ఇన్వెస్ట్మెంట్ విభాగం పీ5 ఏషియా ఇన్వెస్ట్మెంట్ (మారిషస్) ద్వారా 12 కోట్ల షేర్లను విక్రయించిందని బీఎస్ఈ బల్క్ డీల్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ షేర్ల సగటు విక్రయ ధర రూ.107.32గాఉంది. -
ఐడియాలో 3.4 % వాటా విక్రయించిన ప్రావిడెన్స్ సంస్థ
న్యూఢిల్లీ: ఐడియా సెల్యులర్ కంపెనీలో 3.47% వాటాను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్నర్స్రూ.1,388 కోట్లకు విక్రయించింది. బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా మొత్తం 12.50 కోట్ల షేర్ల(3.47% వాటా)ను ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్నర్స్ తన ఇన్వెస్ట్మెంట్ విభాగం పీ5 ఏషియా ఇన్వెస్ట్మెంట్(మారిషస్) ద్వారా విక్రయించింది. మార్చి క్వార్టర్ నాటికి ఐడియా సెల్యులర్లో ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థకు 6.8% వాటా ఉంది. మరో వైపు మోర్గాన్ స్టాన్లీ ఏషియా(సింగపూర్) పీటీఈ సంస్థ ఐడియా సెల్యులర్కు చెందిన 6.66 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.736 కోట్లకు కొనుగోలు చేసింది. 2014, సెప్టెంబర్లో ప్రావిడెన్స్ సంస్థ 2.4% వాటాను రూ.1,414 కోట్లకు విక్రయించింది. భారత్లో మూడవ అతి పెద్ద టెలికం ఆపరేటర్గా ఉన్న ఐడియా సెల్యులర్ వినియోగదారుల సంఖ్య 16 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో కంపెనీ నికర లాభం 39 శాతం తగ్గింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement