-
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తొలగింపు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) తాజాగా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.పి.మరాఠే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.కె.గుప్తాలను పదవుల నుంచి తొలగించింది. బ్యాంక్ బోర్డు డైరెక్టర్లు శుక్రవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.సి.రౌత్.. మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తారని బ్యాంక్ పేర్కొంది. పుణే పోలీసుల ఆర్థిక నేరాల విభాగం మరాఠే, గుప్తాలను రూ.2,043 కోట్ల స్కామ్కు సంబంధించి చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు బెయిల్ మీద బయటకు వచ్చారు. -
ఈ-లాబీతో మెరుగైన సేవలు
హైదరాబాద్: ఖాతాదారుల సౌకర్యార్థం ఈ-లాబీ సేవలను బ్యాంక్ ఆఫ్ బరోడా అందుబాటులోకి తెస్తోందని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జోనల్ జనరల్ మేనేజర్ ఆర్పీ మరాఠే చెప్పారు. శనివారం నల్లకుంట శివం రోడ్డులోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏర్పాటు చేసిన ఈ-లాబీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఖాతాదారుల సమావేశంలో మాట్లాడుతూ 24 గంటలూ మెరుగైన సేవలు అందించేందుకు మొదటగా ఈ-లాబీని హైదరాబాద్ నగరంలో ప్రారంభించామన్నారు. ఇందులో చెక్ డిపాజిట్ మెషిన్, సెల్ఫ్ సర్వీస్ పాస్ బుక్ ప్రింటర్, బల్క్ నోట్ యాక్సెప్టెన్సీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ఉన్నాయని వివరించారు. వీటిలో మొదటి నాలుగు మిషన్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారుల కోసమేనని చెప్పారు. త్వరలో తెలంగాణలో మరో ఏడు, ఆంధ్రలో మూడు ఈ-లాబీలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్, ఎండీ ఎస్ఎస్.ముంద్ర, డిప్యూటీ జీఎం పి.నర్సింహారావు, చీఫ్ మేనేజర్ పీఎస్ఎన్.మూర్తి, ఏపీ రీజియన్ ఏజీఎం మురళీ క్రిష్ణ పాల్గొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
భారత్లో మరో జర్మన్ బ్రాండ్ కారు లాంచ్.. ధర ఎంతో తెలుసా?
జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?
వాళ్లందరూ పాకిస్థానీయులేనా.. అమిత్ షాపై కేజ్రీవాల్ ఫైర్
IPL 2024: ఫైనల్ చేరడమే మిగిలింది: కమిన్స్ పోస్ట్ వైరల్
అలసిన దేహానికో'టీ'..! భారత్లో మొదటిసారిగా..
రైతులూ ఆందోళనొద్దు.. సన్న బియ్యానికే 500 బోనస్ అనలేదు: డిప్యూటీ సీఎం భట్టి
బ్యాంక్ ఖాతాదారులకు ఎస్బీఐ అలెర్ట్
అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
తప్పక చదవండి
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
- 'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్
- బరువు తగ్గాలనుకుంటే..ఆ ఆహారాలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
Advertisement