-
త్వరలో డ్రైవింగ్ లైసెన్స్కు కూడా...
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ కార్డ్ అనుసంధానం పరంపరలో మరో అంశంకూడా వచ్చి చేరింది. డ్రైవింగ్ లైసెన్స్ను కూడా ఆధార్నెంబర్ తో అనుసంధానం ప్రక్రియను అమలు చేసేందుకు కేంద్రం యోచిస్తోంది. త్వరలోనే డ్రైవింగ్ లైసెన్సులతో ఆధార్ను అనుసంధానించనున్నట్లు కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రకటించారు. డిజిటల్ హర్యానా సమ్మిట్ 2017లో శుక్రవారం మాట్లాడుతూ రవిశంకర్ ప్రసాద్ ఈ సంకేతాలిచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ తో కూడా ఆధార్ అనుసంధానాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. అయితే ఈ లింకింగ్కు ఎలాంటి గుడువును కేంద్ర మంత్రి వెల్లడించలేదు. డ్రైవింగ్ లైసెన్స్తో ఆధార్ లింకింగ్ పై ఆలోచిస్తున్నామని దీనిపై కేంద్ర మంత్రి నితిన్గడ్కర్తో చర్చించినట్టు తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ సాయంతో డిజిటిల్ ఐడెంటిటీ ద్వారా వ్యక్తిగత గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు. అలాగే నగదు అక్రమ లావాదేవీల నిరోధానికి పాన్తో ఆధార్ అనుసంధానం అవసరమని చెప్పారు. ఆధార్ అనుసంధానం, గోప్యత ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకముందే కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
రూ. 4 లక్షల కోట్లు జమ
న్యూఢిల్లీ: నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న రూ. 500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయంపై టెలికాం మంత్రి రవిశంకర ప్రసాద్ ప్రశంసలు కురిపించారు. డీమానిటైజేషన్ ప్రక్రియ ఇపుడు ఫలితాలనిస్తోందని చెప్పారు. ముఖ్యంగా తీవ్రవాదులు, మావోయిస్టుల ఆర్థిక మూలాలు కుప్పకూలాయనీ, దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన పెద్దనోట్ల రద్దుతో దాదాపు రూ.4 లక్షలకోట్ల నగదు బ్యాంకుల్లో జమ అయిందని చెప్పారు. ఇపుడు బ్యాంకుల్లో మొత్తం క్లీన్ మనీ ఉందని వ్యాఖ్యానించారు. దీంతోపాటుగా తీవ్రవాదుల నకిలీ డబ్బు ప్రవాహం నిలిచిపోయిందని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మావోయిస్టులు, ఇతర తీవ్రవాదుల ఆర్థిక నడ్డి పూర్తిగా విరిగిందని పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పుంజకుంటుంరనీ దేశంలో భద్రత మరింత బలోపేత మవుతోందని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement