-
కారును ఢీకొట్టిన ఆటో
– ఒకరి పరిస్థితి విషమం, ఆరుగురికి తీవ్రగాయాలు – ఐదు పల్టీలు కొట్టిన ఆటో ఆకేపాడు క్రాస్ (రాజంపేట రూరల్): ముందు వెళ్తున్న కారును ఆటో ఢీకొనడంతో ఆటో ఐదు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం మండల పరిధిలోని ఆకేపాడు క్రాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ మహమ్మద్రఫీ తెలిపిన వివరాల మేరకు.. గురువారం ఉదయం 10.30గంటల సమయంలో రాజంపేట పట్టణం నుంచి కడప బైపాస్ రోడ్డులో ఏపీ03టీవీ6734నెంబర్ గల కారు వెళ్తుండగా.. అదే సమయంలో ఏపీ26టీసీ7703నెంబర్ గల ఆటో ప్యాసింజర్లను తీసుకుని నందలూరువైపు వెళ్లగా ఆకేపాడు క్రాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి అతి వేగంతో, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ కారును వెనుకవైపు ఢీకొట్టాడు. కారును ఢీకొన్న ఆటో ప్యాసింజర్లు ఉండగానే రోడ్డుపై ఐదు పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న ప్యాసింజర్లు తలా ఒకవైపు పడ్డారు. వారిలో నందలూరు మండలం చెన్నయ్యగారిపల్లెకు చెందిన నాగయ్య సతీమణి రంగమ్మకు తీవ్రగాయాలయ్యాయి. వెంకటలక్షుమ్మకు పక్కటెముకలు, కుడిచేతికి తీవ్ర గాయాలయ్యాయి. అదే విధంగా ఆటోలో ఉన్న మిగిలిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ మహమ్మద్రఫీ క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి రంగమ్మను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఆడో డ్రైవర్ పేరు తెలియదని, కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
కారును ఢీకొట్టిన ఆటో
– ఒకరి పరిస్థితి విషమం, ఆరుగురికి తీవ్రగాయాలు – ఐదు పల్టీలు కొట్టిన ఆటో ఆకేపాడు, రూరల్ ఎస్ఐ మహమ్మద్ రఫీ, గురువారం Aakepaadu, Rural SI Mahammad Rafi, Thursday ఆకేపాడు క్రాస్ (రాజంపేట రూరల్): ముందు వెళ్తున్న కారును ఆటో ఢీకొనడంతో ఆటో ఐదు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం మండల పరిధిలోని ఆకేపాడు క్రాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ మహమ్మద్రఫీ తెలిపిన వివరాల మేరకు.. గురువారం ఉదయం 10.30గంటల సమయంలో రాజంపేట పట్టణం నుంచి కడప బైపాస్ రోడ్డులో ఏపీ03టీవీ6734నెంబర్ గల కారు వెళ్తుండగా.. అదే సమయంలో ఏపీ26టీసీ7703నెంబర్ గల ఆటో ప్యాసింజర్లను తీసుకుని నందలూరువైపు వెళ్లగా ఆకేపాడు క్రాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి అతి వేగంతో, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ కారును వెనుకవైపు ఢీకొట్టాడు. కారును ఢీకొన్న ఆటో ప్యాసింజర్లు ఉండగానే రోడ్డుపై ఐదు పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న ప్యాసింజర్లు తలా ఒకవైపు పడ్డారు. వారిలో నందలూరు మండలం చెన్నయ్యగారిపల్లెకు చెందిన నాగయ్య సతీమణి రంగమ్మకు తీవ్రగాయాలయ్యాయి. వెంకటలక్షుమ్మకు పక్కటెముకలు, కుడిచేతికి తీవ్ర గాయాలయ్యాయి. అదే విధంగా ఆటోలో ఉన్న మిగిలిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ మహమ్మద్రఫీ క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి రంగమ్మను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఆడో డ్రైవర్ పేరు తెలియదని, కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
- శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
- ఛాయాచిత్రం
- రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం
- ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జాప్యం?
- బిర్యానీ తినేందుకు వెళ్తుండగా...
- 'పాలిటెక్నిక్' లో నవోదయం
- శ్రీటీఎంటీ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్గా బుమ్రా
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
- కొత్త రికార్డు స్థాయిని తాకి, వెనక్కి..
Advertisement