-
బెంగళూరు ఓపెన్ డబుల్స్ క్వార్టర్స్లో సాకేత్ జంట
టైబ్రేక్లో కీలకదశలో పాయింట్లు సాధించిన సాకేత్ మైనేని–అర్జున్ ఖడే (భారత్) జంట బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్ అర్జున్ ద్వయం 6–3, 3–6, 11–9తో ‘సూపర్ టైబ్రేక్’లో సంచాయ్–సొంచాట్ రటివటానా (థాయ్లాండ్) జోడీపై గెలుపొందింది. నిర్ణాయక టైబ్రేక్లో ఒకదశలో సాకేత్ జంట 1–6తో వెనుకబడింది. కానీ వెంటనే తేరుకున్న ఈ భారత జంట స్కోరును 9–9తో సమం చేసింది. ఆ తర్వాత మరో రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. -
రజతంతో సరిపెట్టుకున్న సాకేత్ జోడీ
ఇంచియాన్: ఆసియా గేమ్స్ లో డబుల్స్ విభాగంలో ఫైనల్ కు చేరిన భారత టెన్నిస్ జోడీ సాకేత్ మైనేని- సనామ్ సింగ్ లు రజతంతో సరిపెట్టుకున్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో ధాయ్ లాండ్ ఆటగాళ్లపై విజయం సాధించిన ఈ జోడీ.. ఫైనల్ రౌండ్ లో మాత్రం చతికిలబడ్డారు. సోమవారం జరిగిన ఫైనల్ రౌండ్ లో సాకేత్ జోడీ 5-7,6-7 తేడాతో దక్షిణా కొరియా ఆటగాళ్లు యంగ్ క్యూ లిమ్ మరియ హెన్ చుంగ్ చేతిలో ఓటమి పాలైయ్యారు. కేవలం గంటా 29 నిమిషాలు మాత్రమే జరిగిన ఈ పోరులోభారత్ ఆటగాళ్లు ఏ దశలోనూ దక్షిణ కొరియా పై పైచేయి సాధించలేదు. ఆదివారం జరిగిన సెమీ ఫైనల్లో సాకేత్ మైనేని -సనామ్ సింగ్ జోడీ ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. ఈ జోడీ అద్భుత ప్రదర్శన కనబరిచి థాయ్ లాండ్ జంటను మట్టికరిపించింది. -
ఫైనల్ కు చేరిన సాకేత్ జోడీ
ఇంచియాన్: ఆసియా గేమ్స్ లో భాగంగా ఇక్కడ జరిగిన టెన్నిస్ డబుల్స్ మ్యాచ్ లో సాకేత్ మైనేని -సనామ్ సింగ్ జోడీ ఫైనల్ కు చేరింది. ఈ జోడీ అద్భుత ప్రదర్శన కనబరిచి థాయ్ జంటను మట్టికరిపించింది. భారత్ జోడీ 4-6, 6-3, 10-6 తేడాతో థాయ్ జోడీ సంచాయ్, సంచోత్ రతి వతనాలను కంగుతినిపించింది. కేవలం ఒక గంటా మూడు నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో సాకేత్ జోడీ తొలి సెట్ ను కోల్పోయింది. అయితే అనంతరం అనూహ్యంగా పుంజుకున్న ఈ జోడీ వరుస రెండు సెట్ లను గెలుచుకుని భారత్ కు మరో రజత పతకాన్ని ఖాయం చేశారు. మరో సెమీఫైనల్లో దక్షిణాకొరియా విజయం సాధించి భారత్ పో్రుకు సిద్ధమైంది.ఈ మ్యాచ్ లో గెలిచి టెన్నిస్ లో స్వర్ణ పతకాన్ని అందించడానికి సాకేత్ జోడీ ఉవ్విళ్లూరుతోంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ట్వీట్
May 15th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం:
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి హేయమైన చర్య
విజయం వైఎస్సార్ సీపీదే
20న ఎడ్ల బండలాగుడు పోటీలు
No Headline
ఓటేసిన 15,89,412 మంది
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement