-
వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సర్వర్లు కాసేపు డౌన్!
న్యూఢిల్లీ: వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఫేస్బుక్ మెసెంజర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ వేదికలు శుక్రవారం రాత్రి చాలాసేపు మొరాయించాయి. ఏదైనా సందేశం పంపాలన్నా, స్వీకరించాలన్నా సాధ్యం కాక నెటిజన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో న్యూస్ఫీడ్ను అప్డేట్ చేయలేకపోయారు. కొందరైతే తమ అకౌంట్లలో లాగిన్ కూడా కాలేకపోయారు. ఎర్రర్ అనే సందేశం కనిపించడం చూసి తల పట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. సర్వర్ డౌన్ వల్లే ఆయా సైట్లు మొరాయించినట్లు సమాచారం. ట్రాకింగ్ వెబ్సైట్ ‘డౌన్ డిటెక్టర్’ గణాంకాల ప్రకారం.. ఇన్స్టాగ్రామ్పై ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది మంది, వాట్సాప్పై 38 వేల మంది, ఫేస్బుక్పై 1,600 మంది ఫిర్యాదు చేశారు. -
ఈ–టెండర్లకు బ్రేక్
వనపర్తి : స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం ఉదయం రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్న ధాన్యం విక్రయించేందుకు తీసుకొచ్చారు. అయితే సాంకేతిక కారణాలతో సర్వర్డౌన్ కాగా ఈ–మార్కెటింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. రైతులకు గేట్పాస్లు కూడా జారీ చేయలేదు. అంతలోనే మధ్యాహ్నం అకాల వర్షం కురిసింది. దీంతో రైతులు, కమీషన్ ఏజెంట్లు మార్కెట్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న కవర్లను ధాన్యం రాశులపై కప్పేశారు. ఆదివారం మార్కెట్కు సెలవు కావటంతో «ధాన్యం తడిసిపోతుందని, మరోరోజు రైతులు మార్కెట్లోనే ఉండాల్సి వస్తుందని అధికారులు మ్యానువల్ బిడ్డింగ్ పద్ధతిలోనే కొనుగోళ్లు జరిపారు. అనంతరం ధాన్యం మార్కెట్ నుంచి గోదాంకు తరలించారు. మొత్తం 4,405 క్వింటాళ్లు వచ్చినట్టు కార్యదర్శి నరసింహ, సూపర్వైజర్ అఖిల్అహ్మద్ తెలిపారు. మొక్కజొన్నకు గరిష్ట ధర రూ.1407, కనిష్టం రూ.1120 ధర పలికిందన్నారు. -
ఈ–టెంటర్లకు బ్రేక్
వనపర్తి : స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం ఉదయం రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్న ధాన్యం విక్రయించేందుకు తీసుకొచ్చారు. అయితే సాంకేతిక కారణాలతో సర్వర్డౌన్ కాగా ఈ–మార్కెటింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. రైతులకు గేట్పాస్లు కూడా జారీ చేయలేదు. అంతలోనే మధ్యాహ్నం అకాల వర్షం కురిసింది. దీంతో రైతులు, కమీషన్ ఏజెంట్లు మార్కెట్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న కవర్లను ధాన్యం రాశులపై కప్పేశారు. ఆదివారం మార్కెట్కు సెలవు కావటంతో «ధాన్యం తడిసిపోతుందని, మరోరోజు రైతులు మార్కెట్లోనే ఉండాల్సి వస్తుందని అధికారులు మ్యానువల్ బిడ్డింగ్ పద్ధతిలోనే కొనుగోళ్లు జరిపారు. అనంతరం ధాన్యం మార్కెట్ నుంచి గోదాంకు తరలించారు. మొత్తం 4,405 క్వింటాళ్లు వచ్చినట్టు కార్యదర్శి నరసింహ, సూపర్వైజర్ అఖిల్అహ్మద్ తెలిపారు. మొక్కజొన్నకు గరిష్ట ధర రూ.1407, కనిష్టం రూ.1120 ధర పలికిందన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
టుడేస్ లీడర్: రోజా హ్యాట్రిక్! వన్స్ మోర్ జగన్
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
టీ20 వరల్డ్కప్కు నేపాల్ జట్టు ప్రకటన..
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
గెలుపు ధీమా.. జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement