-
ఐసీఐసీఐ బ్యాంకు లాభాలు ఢమాల్
సాక్షి, ముంబై: వీడియోకాన్ రుణవివాదంలో ఇరుక్కున్న ప్రయివేటు బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు క్యూ 4 ఫలితాల్లో ఢమాల్ అంది. బ్యాడ్ లోన్ల బెడదతో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు నాలుగో త్రైమాసికంలో నికర లాభాలు సగానికి పడిపోయాయి. విశ్లేషకులు అంచనాలను అందుకోలేని బ్యాంకు క్యూ 4 నికర లాభం రూ. 1,020 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన నికర లాభం రూ.2,025 కోట్లు. నెట్ వడ్డీ ఆదాయం సంవత్సరానికి 1 శాతం పెరిగి 6,022 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ 3.24 శాతం పెరిగింది. గత త్రైమాసికంలోని 7.82 శాతంతో పోలీస్తే ఈక్వార్టర్లో మొత్తం రుణాలు 8.84శాతంగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇది 7.89 శాతంగా నమోదైంది. సోమవారం మార్కెట్ ముగిసిన తరువాత ప్రకటించిన ఫలితాల్లో బ్యాంకు వాటాదారులకు 2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు 1.50రూపాయలుచొప్పున డివిడెండ్చెల్లించేందకు ప్రతిపాదించినట్టు వెల్లడించింది. ఆగస్టు 10న తుది నిర్ణయం ఉంటుందని తెలిపింది. ఇది ఇలా ఉంటే వీడియోకాన్ వివాదం తరువాత మొదటిసారి ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచర్ ఫలితాల సందర్భంగా తొలిసారి మీడియాముందుకు వచ్చారు. ఈ వివాదంలో బోర్డు తనవైఖరిని వెల్లడించిందని,దర్యాప్తులో విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. -
మరింత బలహీన పడిన రూపాయి
సాక్షి, ముంబై: ముంబయి స్టాక్ మార్కెట్లో డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ మరింత బలహీన పడింది. మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే ప్రారంభ సెషన్లో 0.12 రూపాయి విలువ 64.24 డాలర్లకు చేరుకుంది. అనంతరం మరిం బలహీనపడి కిందికి చేరింది. 0.20 పైసలు నష్టపోయి 64.25 వద్ద కొనసాగుతోంది. దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరగడంతో రూపాయి నష్టపోతోందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇన్వెస్టర్లు రుణ, ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ .1,0010.07 కోట్లు విదేశీ పోర్ట్ఫోలియోల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. కాగా ఉత్తర కొరియా ఆందోళనలు జపనీయుల యెన్కు వ్యతిరేకంగా డాలర్ విలువ క్షీణించడంతో ప్రపంచ మార్కెట్లు పతనాన్ని నమోదు చేశాయి. అలాగే దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు బంగారం ధరలు మరింత పుంజుకున్నాయి. దేశీయంగా ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం రూ. 20 ఎగిసి రూ. 30,245 వద్ద, వెండి కేజీ కేజీ రూ.50 లాభపడి రూ. 41,499 కు చేరింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement