-
అంగరంగ వైభవం.. వీరభద్రస్వామి రథోత్సవం
గుమ్మఘట్ట మండలం తాళ్లకెరలో బుధవారం అశేష భక్తజనం నడుమ వీరభద్రస్వామి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలువురు పీఠాధిపతులు, వేదపండితుల ఆధ్వర్యంలో వేకువ జామునే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని రాష్ట్ర వీరశైవ సంఘం అధ్యక్షులు, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గ్రామస్తులతో కలసి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చి రథంపై కొలువుదీర్చారు. రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రేవణ సిద్ధేశ్వర ట్రస్ట్ సభ్యులు అన్నదానం తో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించారు -
డెంగీతో విద్యార్థి మృతి
గుమ్మఘట్ట: మండలంలోని తాళ్లకెరలో ఈడిగ క్రిష్టప్ప, ప్రమీలమ్మల ఏకైక కుమారుడు లేపాక్షి (10) డెంగీ జ్వరం సోకి సోమవారం మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల మేరకు వారం రోజుల క్రితం బాలుడికి తీవ్ర జ్వరం రావడంతో కుటుంబీకులు కర్ణాటక రాష్ట్రం చెళ్లకెర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లారు. ప్లేట్లెట్స్ పడిపోవటాన్ని గమనించిన వైద్యులు బాలుడిని బెంగళూరుకు తీసుకెళ్లాలని సూచించారు. బెంగళూరులో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. బాలుడు రాయదుర్గం సెయింట్ పాల్ స్కూల్లో నాల్గో తరగతి చదువుతున్నాడు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించి దోమలు వృద్ధి చెందడంతోనే ఇలా వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
ఇంటింటికీ మేలు చేశాం...ఆశీర్వదించండి
మీలో ఒకడినై ఉంటా...ఆదరించండి
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
పచ్చ గద్ద
మరో రెండు రోజులు వానలు
గుడ్ మార్నింగ్.. ఏలూరు
13,103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్
పోలింగ్ నిర్వహణకు పటిష్ట ప్రణాళిక
తప్పక చదవండి
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
Advertisement