-
రాజ్భవన్లో.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
-
ప్రజల మద్దతుతోనే అధికారంలోకి వస్తాం
తమిళిసై ధీమా తిరువళ్లూరు: తమిళనాడులో ప్రజల మద్దతుతోనే అధికారంలో వస్తామని, అధికారం కోసం అడ్డదారులు తొక్కబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ధీమా వ్యక్తం చేశారు. తిరువళ్లూరు జిల్లా బీజేపీ యు వజన విభాగం అధ్యక్షుడు ఆర్య శ్రీని వాసన్ గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళిసై రాష్ట్రంలో బీజేపీ త్వరలోనే అధికారంలోకి వస్తుం దని, రాజకీయ మార్పు బీజేపీతోనే సా« ద్యమని ఆమె అన్నారు. బీజేపీ అధి కారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కుతోందని వస్తున్న ఆరోపణలపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి ద్రవిడ పార్టీలపై విసుగుతో తమ పార్టీలో చేరడానికి చాలా మంది వస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో పాగా వేయడమే లక్ష్యంగా పది వేల మంది కార్యకర్తలతో సెప్టెంబర్ ఐదు నుంచి 25 వరకు ప్రతి బూత్ పరిధి లోనూ నూతన సభ్యత్వ నమోదు, పార్టీ జెండాను ఎగురవేయడం బీజేపీ ప్రభు త్వ పథ«కాలను ప్రజలకు వివరించడం లాంటి కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ప్రస్తుతం ఎన్నికలు అవసరం లేదని, సంక్షేమం అందించే సుస్థిరమైన పార్టీ మాత్రమే అవసరమని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని తొలగించే సామర్థ్యం గవర్నర్కు ఉంద ని, అలాగే చట్టసభల వ్యవహారాలను స్పీకర్ చూసుకుంటారని, ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్దాంతం చేయడం మానుకోవాలని హితవు పలికారు. చట్టసభల్లో నియమ నిబంభనలను అతిక్రమించే వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కు ఉందన్న ఆమె తప్పు చేసిన వారు తప్పించుకోలేరని అన్నారు. తమిళిసై వెంట పార్టీ నేతలు బాలాజీ, కరుణాకరన్, రాజ్కుమార్, రఘురామన్, ఆర్య శ్రీనివాసన్, పార్టీ నేతలు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లోన గుబులు
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కారు బోల్తా
రైల్లోంచి పడి వ్యక్తి మృతి
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
బైక్లు ఢీకొని వ్యక్తి దుర్మరణం
ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుంది: సీఎం జగన్
పెంచలకోన ఆలయానికి భారీ ఆదాయం
సేవాతత్పరుడు జేఎస్ రెడ్డి
భార్య లేదన్న మనస్తాపంతో..
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతి
తప్పక చదవండి
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కెవ్వు కార్తీక్ ఇంట విషాదం.. 'నువ్వు లేకుండా ఎలా బతకాలమ్మా..'
- అద్దెకివ్వడమే శాపమయ్యింది! ఏకంగా ప్రియుడితో కలిసి..
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- స్లోవేక్ ప్రధానిపై హత్యాయత్నం ఎందుకు జరిగిందంటే..
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement