-
వచ్చే వారం గ్రూప్–1 నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 ఉద్యోగ నియామకాల కసరత్తు వేగవంతమైంది. ఆర్థిక శాఖ అనుమతిచ్చిన 503 గ్రూప్–1 ఉద్యోగాలకు వచ్చే వారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నిర్దేశించిన పోస్టులకు సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖలు టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పిం చగా ఒకట్రెండు శాఖలకు సంబంధించిన ప్రతిపాదనల్లో సందేహాలు తలెత్తడంతో వాటి నివృత్తికి కమిషన్ సవరణ ప్రతిపాదనలు కోరినట్లు తెలిసింది. ఆయా శాఖలు సవరణ ప్రతిపాదనలు సమర్పించిన వెంటనే టీఎస్పీఎస్సీ సమావేశమై కోరం ఆమోదంతో ఉద్యోగ ప్రకటన జారీ చేయనుందని, ఈ ప్రక్రియకు ఎంతో సమయం పట్టదని టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం సైతం టీఎస్పీఎస్సీ యంత్రాంగం గ్రూప్–1 ఉద్యోగ ప్రకటనపై పలు సమీక్షలు నిర్వహించి ప్రక్రియ పూర్తికి కసరత్తు చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు రాష్ట్రంలో గ్రూప్–1 ఉద్యోగ నియామకాలు జరగలేదు. దీంతో కమిషన్ నుంచి ప్రకటన వస్తే రాష్ట్రంలో అదే తొలి ప్రకటన కానుంది. (చదవండి: ఇంటర్వ్యూ రద్దుతో ‘రాత’ మారేనా!) -
ఎక్కడి వారక్కడే అనడం అన్యాయుం
స్థానికత ఆధారంగానే రాష్ట్రస్థాయిఅధికారుల కేటాయింపు చేపట్టాలి తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ్ హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా తాత్కాలిక కేటాయింపుల్లో రాష్ట్ర స్థాయి అధికారులను ఎక్కడ పని చేస్తున్న వారిని అక్కడే ఉంచాలని పేర్కొంటూ కేంద్రానికి పంపిన ప్రతిపాదనలతో తెలంగాణ అధికారులకు అన్యాయుం జరుగుతుందని తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్గౌడ్ పేర్కొన్నారు. తాత్కాలిక కేటాయింపుల్లోనూ రాష్ట్రస్థారుు అధికారుల విభజన స్థానికత ఆధారంగానే చేపట్టాలని డివూండ్ చేశారు. సోవువారం హైదరాబాద్లో విలేకరుల సవూవేశంలో ఆయున వూట్లాడుతూ.. ఇరు ప్రాంతాల అధికారుల అభిప్రాయూలను తెలుసుకోకుండా పంపిన ప్రతిపాదనలను తీవ్రంగా ఖండిస్తున్నావున్నారు. సీవూంధ్రులు తెలంగాణలోనే తిష్టవేసేలా ఈ చర్యలకు పూనుకున్నారని, దీనిని ఉద్యోగులు, నేతలు అడ్డుకోవాలని కోరారు. దీనిపై త్వరలో రాజకీయుపార్టీలతో సవూవేశం నిర్వహించి ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపించనున్నట్టు తెలిపారు. ప్రొవిజనల్ అలాట్మెంట్కు, ఫైనల్ అలాట్మెంట్కు మధ్య వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చే సరికి పెద్ద తేడా ఉండదని పేర్కొన్నారు. పైగా ఫైనల్ అలాట్మెంట్కు మూడేళ్లు పట్టొచ్చంటూ అధికారులే చెబుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక కేటాయింపుల పేరుతో తెలంగాణలో తిష్ట వేసే పరిస్థితి కల్పిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల పంపిణీ, శాఖల వారీగా పోస్టుల విభజన వివరాలను వెబ్సైట్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయం అడిగితే ఎన్నికల కోడ్ ఉందని చెబుతున్నారని, మరోవైపు మాత్రం పోస్టుల భర్తీ, డెప్యుటేషన్లు కొనసాగిస్తున్నారన్నారు. సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ వారిని, తెలంగాణలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను వారి తమ సొంత ప్రాంతాలకు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement