-
ఇసుక అక్రమ రవాణా: 3 ట్రాక్టర్లు సీజ్
గుంటూరు(నూజెండ్ల): అనుమతులు లేకుండా ఇసుకను తరిలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండలంలోని ములకలూరు గ్రామంలో ఉన్న గుండ్లకమ్మ నది నుంచి ఇసుకను తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. అనంతరం ట్రాక్టర్లను పోలీసుస్టేషన్కు తరలించి యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు. -
30 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
వరంగల్ : వరంగల్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం రోడ్డు నాయుడు పెట్రోల్ బంకు జంక్షన్ వద్ద 30 ఇసుక ట్రాక్టర్లను సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో మిల్స్కాలనీ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఇసుకను వర్ధన్నపేట నుంచి వరంగల్కు తరలిస్తున్నారు. ట్రాక్టర్లను స్టేషన్కు తరలించి డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. (కరీమాబాద్) -
అక్రమంగా నిల్వ ఉంచిన 250 ట్రాక్టర్ల ఇసుక సీజ్
ప్యాపిలీ: కర్నూలు జిల్లా ప్యాపిలీ మండలంలోని పెద్దపూజర్ల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 250 ట్రాక్టర్ల ఇసుకను పోలీసులు గురువారం సీజ్ చేశారు. పెద్దపూజర్లకు చెందిన కమతం భాస్కర్ రెడ్డి, సిద్దరాముడు, లక్ష్మీకాంత రెడ్డి, గోపాల్లకు ఈ ఇసుక అక్రమ దందాలో భాగస్వామ్యమున్నట్లు సమాచారం. దాంతో పాటు భాస్కర్ రెడ్డికి చెందిన రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామానికి భూగర్భ గనుల శాఖాధికారులు అక్కడికి చేరుకున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
15 ఇసుక ట్రాక్టర్లు సీజ్
మామునూరు: వరంగల్ జిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 15 ట్రాక్టర్లను శనివారం ఉదయం పోలీసులు సీజ్ చేశారు. వర్ధన్నపేట మండలంలోని ఆకేరు వాగు నుంచి వరంగల్ కు ఇసుకను తీసుకెళ్తుండగా మామునూరు పోలీసులు వాటిని స్వాధీనం చేసుకన్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన ట్రాక్టర్ల ను తదుపరి చర్యల కోసం మండల తహసీల్దార్కు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. -
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లు సీజ్
కృష్ణా: జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఇసుక రేవులనుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తోంది. ఈ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పుటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది. అయినా మాఫియా అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉంది. తాజాగా కృష్ణా జిల్లాలోని తిరువూరు మండలం చింతలపాడులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement