-
కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న యానిమల్ సెకండ్ హీరోయిన్!
-
'శని' అంటే ఇష్టం: దేశాయ్
అహ్మద్ నగర్: తాను పబ్లిసిటీ కోసం పాకులాడడం లేదని భూమాత రణరాగిని బ్రిగేడ్ సంస్థ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ తెలిపారు. తన వెనుక ఏ రాజకీయ పార్టీలు లేవని ఆమె స్పష్టం చేశారు. శని సింగనాపూర్ ఆలయంలోకి మహిళలను అనుతించాలని పోరాటం చేస్తూ ఆమె వార్తల్లోకి ఎక్కారు. ఈ నేపథ్యంలో సంప్రదాయవాదులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రచారం కోసమే ఇదంతా చేస్తున్నారని, ఆమె వెనుక రాజకీయ పార్టీలున్నాయని ఆరోపణలు చేశారు. అయితే వీటన్నింటినీ ఆమె కొట్టిపారేశారు. వివక్షకు వ్యతిరేకంగానే తాను పోరాడుతున్నానని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూతో స్పష్టం చేశారు. తాను రైట్ వింగ్ చెందిన దాన్ని కాదని, లెఫ్ట్ వింగ్ కార్యకర్తను కూడా కాదని అన్నారు. తాను శని దేవుడి భక్తురాలిననని చెప్పుకొచ్చారు. ఆలయ ట్రస్టు మహిళలను గౌరవించాలన్నదే ఉద్దేశమని 26 ఏళ్ల తృప్తి దేశాయ్ చెప్పారు. బాలిక ప్రవేశించిందన్న కారణంతో శని ఆలయాన్ని శుద్ది చేయడం తమను కలచివేసిందని, అప్పుడే తమ పోరాటానికి బీజం పడిందని వెల్లడించారు. 400 ఏళ్లుగా మహిళలపై కొనసాగుతున్న వివక్షకు తెర దించాలన్న లక్ష్యంతో పోరాటం ప్రారంభించామని అన్నారు. తృప్తి దేశాయ్ కు పోరాటాలు కొత్త కాదు. తన బ్యాంకు ఖాతా స్తంభింపజేయడంతో 2009లో తొలిసారిగా ఆమె ఆందోళనకు దిగారు. తనతో పాటు పలువురి బ్యాంకు ఖాతాలను తిరిగి తెరిపించారు. అన్నా హజారే లోక్ పాల్ బిల్లుకు మద్దతుగా పుణెలో ర్యాలీలు నిర్వహించారు. బాబా రాందేవ్ చేపట్టిన నల్లధనం వ్యతిరేక ఉద్యమానికి బాసటగా నిలిచారు. చెరుకు రైతుల హక్కుల కోసం ఉద్యమించారు. అయితే తీరిక సమయాల్లో తన ఆరేళ్ల కుమారుడు యోగిరాజ్ తో గడుపుతుంటానని తృప్తి దేశాయ్ తెలిపారు. పుణెలో 2010లో స్థాపించిన భూమాత బ్రిగేడ్ సంస్థకు మహారాష్ట్రలోని 21 ప్రాంతాల్లో 4500 మంది సభ్యులున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
మరికొన్ని గంటల్లో యాపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’
ముస్లిం సమాజం మారాలి: ప్రధాని మోదీ విజ్ఞప్తి
వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి
కేజ్రీవాల్కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే: ఎమ్మెల్సీ లేళ్ల
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement