-
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజే వేరు
-
హైదరాబాద్ లో వరల్డ్ కప్ మ్యాచ్ లేనట్టే
-
రోహిత్ శర్మ వీడియోను 10 కోట్ల మందికిపైగా చూశారు.. ఆ వీడియో ఏదంటే..?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీడియోను యూట్యూబ్లో 10 కోట్ల మందికి పైగా వీక్షించారు. 2019 వన్డే వరల్డ్కప్లో పాకిస్తాన్పై హిట్మ్యాన్ చేసిన 140 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియోకు ఐసీసీ యూట్యూబ్ పేజీలో రికార్డు స్థాయి వ్యూస్ దక్కాయి. ఐసీసీ యూట్యూబ్ పేజీలో 10 కోట్ల వ్యూస్ దాటిన తొలి వీడియో ఇదే కావడం విశేషం. గతంలో ఏ వీడియోకు ఈ స్థాయిలో వ్యూస్ రాలేదు. పాక్పై రోహిత్ మెరుపు శతకం విషయానికొస్తే.. జూన్ 16, 2019లో పాక్తో జరిగిన మ్యాచ్లో (వరల్డ్కప్) తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (113 బంతుల్లో 140; 14 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి (65 బంతుల్లో 77; 7 ఫోర్లు), కేఎల్ రాహుల్ (78 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 చేసింది. Rohit Sharma's Hundred vs Pakistan in 2019 WC became the first ever video to cross 100 million views on the ICC YouTube page. — Johns. (@CricCrazyJohns) March 27, 2023 ఛేదనకు దిగిన పాక్ 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తుండగా వర్షం పడింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ను విజేతగా ప్రకటించారు. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 40 ఓవర్లు పూర్తయ్యే సరికి పాక్ 302 పరుగులు చేయాల్సి ఉండింది. అయితే పాక్ 216 పరుగులకే పరిమితం కావడంతో భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అనంతలో అంధుల టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంతలో అంధుల ప్రపంచ క్రికెట్ టోర్నీ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు సమర్థనం డిజేబుల్డ్ సంస్థ సభ్యులు వెంకటనారాయణ తెలిపారు. ఈ నెల 7న స్థానిక అనంత క్రీడా మైదానంలో వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్ల మధ్య అంధుల ప్రపంచ క్రికెట్ టోర్నీ టీ–20 మ్యాచ్ను నిర్వహిస్తున్నామన్నారు. మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఈ క్రీడా పోటీలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో భాగంగానే అనంతలో ఈ మ్యాచ్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, న్యూజిల్యాండ్, ఇంగ్లాండ్, నేపాల్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు పాల్గొంటున్నాయన్నారు. ఫైనల్ మ్యాచ్ ఈనెల 12న బెంగుళూరులో జరుగుతుందని వెల్లడించారు. -
ఇప్పుడు ‘ఒంటె’ వంతు!
గత వరల్డ్కప్లో ఆక్టోపస్ ‘పాల్’ తరహాలో ఈ సారి కూడా ప్రపంచకప్ మ్యాచ్ల భవిష్యత్తు చెప్పేందుకు అనేక జంతువులు సిద్ధమయ్యాయి. బిగ్ హెడ్ అనే తాబేలు, ఫ్లాప్సీ (కంగారూ), పాండాస్ (చైనా), నెల్లీ (ఏనుగు), రూ (కుక్క)లను చాలా మంది ఈ జాబితాలో చేర్చారు. తాజాగా ఇప్పుడు ‘ఎడారి ఓడ’ కూడా నేనున్నానంటూ ముందుకొచ్చింది. ఎమిరేట్స్కు చెందిన ఒంటె ‘షహీన్’ మ్యాచ్ల ఫలితాన్ని సరిగ్గా అంచనా వేస్తోందంటూ అక్కడి మీడియా చెబుతోంది. అది చెప్పినట్లుగా 100 శాతం ఫలితాలు వచ్చాయని, ముఖ్యంగా స్పెయిన్-నెదర్లాండ్స్, ఇంగ్లండ్- ఇటలీ మ్యాచ్ల గురించి షహీన్ ఒక్కటే సరిగ్గా చెప్పిందని, మిగిలిన జంతువులు అన్ని మ్యాచ్లను కచ్చితంగా అంచనా వేయలేకపోయాయని ప్రచారం జరుగుతోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement