-
మరోసారి సంచలనం సృష్టించబోతున్న యంగ్ డైరెక్టర్స్
-
మొదటి సినిమాతోనే 100 కోట్లు కొల్లగొట్టిన యువ డైరెక్టర్లు
-
స్టార్ హీరో...యంగ్ డైరెక్టర్...
-
హీరోల చిత్రాలు చేస్తున్న దర్శకుడు
సాధారణంగా స్టార్ హీరోలతో చిత్రాలు చెయ్యాలని యువ దర్శకులు కోరుకుంటారు. దర్శకుడు పాండిరాజ్ మాత్రం హీరోలు నిర్మించే చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ తన రూటు సపరేటు అనిపించుకుంటున్నారు. పసంగ చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టిన ఈయన తొలి చిత్రంతోనే జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆ తర్వాత వంశం, కేడీ బిల్లా కిల్లాడి రంగా, మెరీనా తదితర సక్సెస్పుల్ చిత్రాలను తెరకెక్కించి గుర్తింపు పొందారు. ప్రస్తుతం శింబు, నయనతార జంటగా ఇదు నమ్మ ఆళు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి శింబు నిర్మాత. పాండిరాజ్ తొలి చిత్రం పసంగ చిత్రానికి నటుడు శశికుమార్ నిర్మాత. తాజాగా ప్రముఖ సూర్య నిర్మించనున్న చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఒక సున్నితమైన కథాంశంతో బాలతారలు ప్రధాన పాత్రలు పోషించనున్న ఈ చిత్రా న్ని నటుడు సూర్య తన 2డి ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నిర్మించడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ టాక్. సూర్య కూడా కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం శింబు, నయనతార నటిస్తున్న ఇదు నమ్మ ఆళు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న పాండిరాజ్ తదుపరి సూర్య నర్మించనున్న చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. తొలుత నటుడు శశికుమార్, తాజాగా శింబు, తదుపరి సూర్య ఆ తర్వాత ఏ హీరో నిర్మించే చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించనున్నారోనన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
దుబాయ్లో మళ్లీ దంచికొడుతున్న వాన.. పలు విమానాలు రద్దు
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు
అందుకే రాహుల్ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్
అప్పుడు అజిత్ లేడు.. అందుకే విరామం: రోహిత్ క్లారిటీ
కన్నబిడ్డపై తండ్రి కర్కశం, ప్రాణం పోయే దాకా : తల్లడిల్లిన తల్లి
అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!
ఈసీ మా ఫిర్యాదుల్ని పట్టించుకోవట్లేదు: కేటీఆర్
తప్పక చదవండి
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
Advertisement