-
చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..
-
సీఎం జగన్ మేనిఫెస్టోపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి రియాక్షన్
-
చాలా బాధాకరం..సీఎం జగన్ దాడిపై బైరెడ్డి ఎమోషనల్
-
ప్రజలంతా సీఎం జగన్ వెంటే ఉన్నారు: సిద్ధార్థ్ రెడ్డి
-
చంద్రబాబు మేనిఫెస్టో పై బైరెడ్డి మాస్ ర్యాగింగ్
-
బైరెడ్డిని ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్
-
అదుడం ఆంధ్రా కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విజువల్స్
-
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్టైల్ లో షర్మిలకు అదిరిపోయే కౌంటర్
-
చంద్రబాబు జైలు.. లోకేష్ బెయిల్: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి
-
సీఎం జగన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి... గుంటనక్కలా ఎదురుచూస్తున్నారు
-
చంద్రబాబు జైల్..లోకేష్ బెయిల్...బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పంచులు
-
నలుగురు ష్యూరిటీ ఇస్తేగాని జైలు నుండి బయటకు రాలే
-
కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
-
పవన్ కళ్యాణ్ ని 5వ తరగతి పిల్లవాడు కూడా కొడతాడు
-
జగనన్న కోసం పోరాడటానికి నేను సిద్ధం
-
చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలంతా గమనించాలి: బైరెడ్డి సిద్దార్థరెడ్డి
-
ఇంత బ్రోకర్ టాలెంట్ చంద్రబాబుకే సాధ్యం: బైరెడ్డి
-
YSRCP:యువజన, మహిళా విభాగం అధ్యక్షుల నియామకం
తాడేపల్లి: వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం నూతన కమిటీ నియామకం జరిగింది. కొత్తగా కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీచేశారు. యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఉపాధ్యక్షులుగా కొండా రాజీవ్గాంధీ, పిన్నెళ్లి వెంకట్రామిరెడ్డిని నియమించారు.మొత్తం 64 మందితో నూతన కమిటీని నియమించినట్టు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగానికి కూడా నూతన కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగానికి అధ్యక్ష పదవికి ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరుదు కళ్యాణిలు ఇద్దరినీ నియమించారు. అలాగే ఉపాధ్యక్షులుగా మంతెన మాధవీవర్మ, బండి పుణ్యశీల, డాక్టర్ శశికళను నియమించారు. మొత్తం 64 మందితో నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పూర్తి జాబితా కోసం ఇక్కడి క్లిక్ చేయండి -
ఏపీని ఆటల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనేదే సీఎం జగన్ లక్ష్యం: రోజా
-
లోకేష్ కనిపిస్తే కొట్టేందుకు చంద్రబాబు రెడీగా ఉన్నాడు.. బాలకృష్ణ, పురందేశ్వరిపై బైరెడ్డి సెటైర్లు
-
బాబు చేసిన చాలా స్కాంలు ఇప్పటివరకూ బయటకు రాలేదు
-
‘చంద్రబాబు స్కాంలు అన్నింటిలో ఇదే చిన్నది’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు చేసిన స్కాంలు అన్నింటిలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం చిన్నదని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు చేసిన చాలా స్కాంలు ఇప్పటివరకూ బయటకు రాలేదని, ఇక నుంచి చంద్రబాబు స్కాంలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయన్నారు బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి. సోమవారం మీడియాతో మాట్లాడిన బైరెడ్డి.. ‘ ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే. చంద్రబాబు చేసిన స్కాంలు అన్నింటిలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం చిన్నది.నాకున్న పరిచయాలు పెద్దవి అనే అహంకారం చంద్రబాబుది. నా స్నేహితులు అన్ని రంగాల్లో ఉన్నారనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే చంద్రబాబు అన్ని స్కాంలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిన విషయం అందరికీ తెలుసు. మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలు అందరూ విన్నారు. చంద్రబాబు ఎవరికీ మంచి చేయలేదు కాబట్టి ఆయనకు ఎవరూ అండగా నిలబడలేదు. సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేయడం మంచిపనో కాదో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది. పుష్కరాలు, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల్లోనూ భారీ అవినీతి చేశారు. డయాగ్నొస్టిక్ సెంటర్లు, నీరు చెట్టులో పెద్ద అవినీతి చేశారు. ఐఏఎస్ ఆఫీసర్స్, మంత్రులు జైలుకు పోతారు నాకేంటిలే అని చంద్రబాబు అవినీతి చేశాడు. రోడ్లు వేయకుండా డబ్బు తినేశారు. ఎవరైనా పుష్కరాలు పుణ్యం కోసం చేస్తారు.. చంద్రబాబు డబ్బుల కోసం చేశాడు’ అని ధ్వజమెత్తారు. -
ప్రతిష్టాత్మకంగా ఏపీ సీఎం కప్ టోర్నమెంట్.. రాష్ట్ర క్రీడా చరిత్రలో గొప్ప కార్యక్రమం
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ ఫైనల్స్ తిరుపతి జిల్లాలో జరగడం పట్ల ఎంతో సంతోషిస్తున్నామని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ను ఆరంభించారు. తిరుపతిలో మే 1- 05 వరకు ఈ టోర్నీ జరుగనుంది. పురుషులు, మహిళల కోసం 14 విభాగాలలో ఈ టోర్నీ నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రి ఆర్కే రోజా, శ్యాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి, యువజన సర్వీసులు ప్రధాన కార్యదర్శి, వాణీ మోహన్, జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణ రెడ్డి, శ్యాప్ వీసీ అండ్ ఎండీ హర్ష వర్ధన్, శ్యాప్ డైరెక్టర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ఘనంగా ప్రారంభించారు. అనంతపురం జిల్లా మొదలు 13 ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించగా మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. కోటి 40 లక్షల రూపాయలు కేటాయించి ఈ సందర్భంగా.. మంత్రి రోజా మాట్లాడుతూ రాష్ట్ర క్రీడా చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున క్రీడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరగలేదని, ఇదొక గొప్ప కార్యక్రమం అన్నారు. సుమారు 4900 మంది మహిళా, పురుష క్రీడాకారులు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారని తెలిపారు. క్రీడలలో గెలిచేందుకు పోటీ పడాలని, అయితే, మెడల్ సాధించలేక పోయినా నిరాశ చెందాల్సిన పనిలేదని ఆమె క్రీడాకారులకు పిలుపునిచ్చారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి క్రీడల పోటీలలో గెలుపొంది ప్రస్తుతం రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో పాల్గొనే అర్హతతో ఇక్కడికి వచ్చారని.. ఇప్పటికే అందరూ సగం గెలిచారని, గెలుపు ఓటములు సహజమని ఓడినవారు బాధపడాల్సిన అవసరం లేదని స్పూర్తి నింపారు. రాష్ట్రస్థాయి ఏపీ సీఎం కప్ క్రీడలకు కోటి 40 లక్షల రూపాయలు కేటాయించి ప్రతిష్టాత్మకంగా టోర్నీని నిర్వహిస్తున్నామని మంత్రి రోజా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, సహకారం అందిస్తుందని, వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు గా ఎదుగుటకు తోడ్పాటు ఉంటుందని అన్నారు. క్రీడలలో పాల్గొంటున్న క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ తెలిపి ఏపీ సిఎం కప్ 2023 డిక్లరేషన్తో క్రీడలను ప్రారంభించారు. క్రీడాకారుల కోసం ఇక శ్యాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘13 ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సహంతో సంక్రాంతి సంబరాలు, జగనన్న క్రీడా సంబరాలు తదితర క్రీడా కార్యక్రమాలు నిర్వహించి ప్రైజ్ మనీ అందించాం. క్రీడాకారులు కూడా అభివృద్ధి చెందాలని ఈ ప్రభుత్వంలో వివిధ క్రీడాకారులకు 2500 మందికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగ అవకాశాలు కల్పించాం’’ అని తెలిపారు. జీవితం చాలా చిన్నదని, సంతోషంగా ఉండాలని, స్నేహితులతో సంతోషంగా గడపాలని టోర్నమెంట్లో పాల్గొనే అందరు క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, ఎస్.ఈ ఆర్డబ్ల్యూఎస్ విజయకుమార్, సిఈఓ సేట్విన్ మురళి కృష్ణ రెడ్డి, పిడిడిఆర్డిఏ జ్యోతి, చీఫ్ కోచ్ సయ్యద్ హుస్సేన్, డిఎంహెచ్ఓ శ్రీహరి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకి వాడి చెంచాలకు ఒక్కటే చెప్తున్నా...
-
లోకేష్ ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్: బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement