తాంసిలోని విద్యానగర్ సాయిబాబా ఆలయ తృతీయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేపట్టారు.
9లోu
8లోu
సోమవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2023
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గాలిలో తేమశాతం పెరగనుంది. పలుచోట్ల జల్లులు కురిసే అవకాశం ఉంది.
పరిహారం చెల్లించాలి
బోథ్: వడగళ్లతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందించాలని తె లంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని కనుగుట్ట, కౌఠ, పొచ్చర గ్రామాల్లో నేలకొరి గిన మొక్కజొన్న పంటను ఆదివారం పరిశీలించా రు. బాధిత రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పీసీసీ సభ్యులు అశోక్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.