ఆదిలాబాద్టౌన్: వివాహితను పెళ్లి చేసుకోమని వేధింపులకు పాల్పడి దాడి చేసిన వ్యక్తిపై టూ టౌన్ పోలీస్స్టేషన్లో గురువారం కేసు నమోదైంది. ఎస్సై విష్ణు ప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని ఇంద్రానగర్కు చెందిన ఓ మహిళ భర్తతో గొడవపడి ఏడాది క్రితం తన తల్లిగారి ఊరైన ఇంద్రానగర్కు వచ్చి నివాసముంటోంది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. ఉపాధి కోసం క్యాటరింగ్ సర్వీస్లో పనిచేస్తోంది. అక్కడే పనిచేసే ఖుర్షీద్నగర్కు చెందిన గైక్వాడ్ మనోజ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. భర్తకు విడాకులిచ్చి తనను పెళ్లిచోసుకోవాలని మనోజ్ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె అద్దెకుంటున్న ఇంటిని ఖాళీచేసి వెళ్తుండగా బూతులు తిడుతూ ఆమైపె దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు టూ టౌన్లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి చేసుకోవాలని వేధించిన వ్యక్తిపై కేసు
Published Fri, Apr 21 2023 12:50 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఏడుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదు
అదుపు తప్పిన కార్లు
వాదంపల్లిలో ఉద్రిక్తత
ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఆదిమూలపు సురేష్
కనిగిరిలో మళ్లీ జెండా ఎగరేస్తున్నాం
నేడు పోస్టల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల నియామకానికి ఇంటర్వ్యూలు
ఈవీఎం.. కట్టుదిట్టం
‘మెగా సప్లిమెంటరీ’ నోటిఫికేషన్ విడుదల
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement