భైంసా: ప్లాస్టిక్వ్యర్థాల వినియోగంపై హైదరా బాద్లోని గచ్చిబౌలిలో శుక్రవారం నిర్వహించిన వర్క్షాప్లో ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్కుమార్తోపాటు పలువురు అధ్యాపకులు పాల్గొన్నా రు. బాసర ట్రిపుల్ఐటీ, ఎన్వీరాల్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా ఈ వర్క్షాప్ నిర్వహించారు. ప్లాస్టి క్ వ్యర్థాల వినియోగంపై అవగాహన కల్పించా రు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వాహణ సముద్ర కా లుష్యం, బయోమైనింగ్ టోర్ఫాక్షన్, బయోమెడికల్, వ్యర్థాలతో ఎదురయ్యే సవాళ్లపై వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ మార్గనిర్దేశం చేశారు. ఈ వర్క్షాపులో అధ్యాపకులు డాక్టర్ వినోద్, రామేశ్రెడ్డి, సృజన, నరేందర్, రాహుల్ పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగంపై వర్క్షాప్
Published Sat, Oct 21 2023 1:58 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
వ్యవసాయం పండగ
అరాచకాల అసత్యమూర్తి
విద్యలో సరికొత్త విప్లవం
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
తప్పక చదవండి
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
- ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
Advertisement