దండారీ ఉత్సవాల్లో జడ్జి | Sakshi
Sakshi News home page

దండారీ ఉత్సవాల్లో జడ్జి

Published Mon, Nov 13 2023 11:46 PM

ఉత్సవాల్లో పాల్గొన్న జడ్జి హుస్సేన్‌ - Sakshi

బోథ్‌: మండలంలోని పట్నాపూర్‌ పంచాయతీ పరిధి మేడిగూడలో ఆదివారం నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో బోథ్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి బి హుస్సేన్‌ పాల్గొన్నారు. గ్రామస్తులు గుస్సాడీ నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలన్నారు. ప్రత్యేక పూజల అనంతరం గుస్సాడీ నృత్యాలను తిలకించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి శంకర్‌, న్యాయవాదులుహరీష్‌, విజయ్‌కుమార్‌, స ర్పంచ్‌ సుగుణ, నీలకాంత్‌రావ్‌, భీంరావ్‌ తది తరులున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement