డాబాగార్డెన్స్: దేశంలోని వివిధ ప్రాంతాల్లో గిరిజనులపై పెరుగుతున్న దాడులు ఎదుర్కొనేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ సంఘాల నాయకులతో ఈ నెల 21న విశాఖలో అఖిలభారత ఆదివాసీ సదస్సు నిర్వహించనున్నట్టు ఆదివాసీ జాతీయ సదస్సు నిర్వహణ కమిటీ ప్రతినిధులు కేదార్ సబర(ఒడిసా), డి సురేష్, ముక్తి సత్యం (తెలంగాణ) తెలిపారు. వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మా భూమి, జీవనోపాధిని, మా అస్థిత్వాన్ని కాపాడుకోవడం, విస్తాపన లేని అభివృద్ధిని, అడవులను రక్షించుకోవడం లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆదివాసీ సమూహాలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సదస్సులో పలు తీర్మానాలు చేయనున్నట్టు తెలిపారు. డాబాగార్డెన్స్లో గల అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా నిర్వహించనున్న జాతీయ సదస్సుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిసా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, బీహర్, యూపీ, ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మణిపూర్ నుంచి ఆదివాసీ సంఘాల నాయకులతో పాటు 750 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నట్టు తెలిపారు.
21న అఖిలభారతఆదివాసీ సదస్సు
Published Fri, May 19 2023 6:08 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ
కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..
నామినేషన్కు ‘మృతుడు’.. కలెక్టరేట్లో కలకలం!
మీ బిడ్డ పాలనలోనే ఈ గొప్ప మార్పులు: సీఎం జగన్
సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు
ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా
కుమారుడికి తాతగా నటించనున్న బ్రహ్మానందం
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
‘ డిబేట్కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
చికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం ఆందోళనలో తల్లిదండ్రులు
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement