Sakshi News home page

కార్తీక మాసోత్సవాలపోస్టర్‌ ఆవిష్కరణ

Published Sun, Nov 12 2023 1:30 AM

ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, భక్తులు - Sakshi

సాక్షి,పాడేరు: స్థానిక ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి కోరారు. కార్తీక మాసోత్సవాల ప్రచార పోస్టర్‌ను భక్తులతో కలిసి శనివారం ఆమె ఆవిష్కరించారు. ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సుబ్బారావు, రమాదేవి దంపతులతో పాటు రామంపంతులు, వైస్‌ ఎంపీపీ శివకుమార్‌, వర్తక సంఘం, ఆలయ కమిటీ ప్రతినిధులు అనిల్‌కుమార్‌, ఉడా త్రినాథ్‌, ఉప్పల వెంకటరత్నం, బుద్దు ముకుందరావు, వేంగడ బలరామ్‌ మజ్జి, కొట్టగుళ్లి రామారావు, పలాసి బాలన్న, రాజబాబు, సిద్దనాతి కొండలరావు, బొజ్జ త్రినాఽథ్‌, శివరాత్రి శ్రీనివాసరావు, హెచ్‌ఎం బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement