రంపచోడవరం : మారేడుమిల్లి సమీపంలోని ఘాట్రోడ్లో ఏర్పాటుచేసిన వ్యూ పాయంట్ ప్రమాదకరంగా మారింది. దిగువ ప్రాంతంలోని ఘాట్రోడ్లో అందాలు తిలకించేందుకు ఎత్తయిన ప్రాంతంలో ఈ వ్యూ పాయింట్ను ఏర్పాటుచేశారు. ఐరన్తో ఉన్న ఈ వ్యూ పాయింట్కు పర్యాటకుల భద్రత నిమిత్తం స్టీలుతో రెయిలింగ్ను ఏర్పాటు చేశారు. గతంలో రెయిలింగ్ను దొంగలు తస్కరించగా ఇటీవల మరోమారు రెయిలింగ్ను బిగించారు. దానిని కూడా దొంగలు చోరీ చేయడంతో వ్యూ పాయింట్ వద్ద పర్యాటకులకు భద్రత లేకుండా పోయింది. పర్యాటకులు అత్యుత్సాహంతో ఐరన్ ప్లాట్ఫాం చివరివరకు వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు లోయలోకి పడిపోయే అవకాశముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వ్యూ పాయింట్ వద్ద రెయిలింగ్ను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
పర్యాటకులకు ‘రక్షణ’ కరువు
Published Mon, Dec 11 2023 1:12 AM
Advertisement
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
వ్యవసాయం పండగ
అరాచకాల అసత్యమూర్తి
విద్యలో సరికొత్త విప్లవం
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
తప్పక చదవండి
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
Advertisement