జి.మాడుగుల: స్థానిక కస్తూర్బా విద్యాలయానికి చెందిన విద్యార్థిని పాంగి కమల అనారోగ్యంతో మృతి చెందింది. ఏడవ తరగతి చదువుతున్న ఈమె చర్మ వ్యాధితో బాధపడుతుండగా పాఠశాల యాజమాన్యం స్థానిక పీహెచ్సీలో వైద్యం అందించింది. అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్టోబర్లో మండలంలోని స్వగ్రామం నక్కమెట్టకు ఆమెను తీసుకువెళ్లిపోయారు. దసరా తరువాత కూడా ఆమె పాఠశాలకు రాలేదు. విపరీతమైన దగ్గు, గుండెల్లో మంట లక్షణాలతో బాధపడుతున్న ఆమెను శుక్రవారం పాడేరు ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండెకు రంధ్రం ఉన్నందున విశాఖ కేజీహెచ్కు తీసుకువెళ్లాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచించారు. ఇందుకు అవసరమైన డబ్బులు సమకూర్చుకునేందుకు అక్కడి నుంచి విద్యార్థినితో తల్లిదండ్రులు రాజారావు, రాజులమ్మ స్వగ్రామం నక్కమెట్ట వచ్చారు. ఇంతలోనే విద్యార్థిని ఆరోగ్య విషమించడంతో ఆదివారం ఇంటివద్దనే విద్యార్థిని కమల మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
అనారోగ్యంతో కేజీబీవీవిద్యార్థిని మృతి
Published Mon, Dec 11 2023 1:12 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సాక్షి కార్టూన్ 10-05-2024
చరిత్ర పునరావృతం అవుతుంది...
రంగును బట్టి రాజకీయాలా?
భరోసా కావాలి!
ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: నువ్వా నేనా?!
- Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
- ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి అనడం దుర్మార్గం
- అవకాశవాది, అబద్దాలకోరు, కుట్రదారు చంద్రబాబే
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
Advertisement