నర్సీపట్నం : పట్టణంలోని నూకాలమ్మ ఆలయం వద్ద అమ్మవారి దర్శనానికి వచ్చిన మహిళ మెడలో గుర్తు తెలియని వ్యక్తి చైన్ స్నానింగ్కు పాల్పడ్డాడు. బాధితురాలి కథనం ప్రకారం వివరాలివి. మున్సిపాలిటీ పరిధి వెంకునాయుడుపేటకు చెందిన పి.సత్యవతి అమ్మవారిని దర్శించుకునేందుకు అబిద్సెంటర్లోని ఆలయానికి వచ్చారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడాన్ని గమనించిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో బంగారు గొలుసు తెంపుకొని పరారయ్యాడు. మూడున్నర తులాల బంగారం తాడు పోవడంతో ఆమె లబోదిబోమంటున్నారు. గట్టి బందోబస్తు ఉన్నప్పటికీ అమ్మవారి ఆలయం వద్ద చైన్ స్నానింగ్ జరగడం పట్ల భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదంటున్నారు.
ఆలయం వద్ద చైన్ స్నాచింగ్
Published Wed, Mar 22 2023 2:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఎంపీలకు పట్టని అభివృద్ధి’
జోరుగా బీజేడీ ప్రచారం
30 కిలోల గంజాయి స్వాధీనం
కింగ్కోబ్రా హల్చల్
సొంతగూటికి కాశీనగర్ ఎన్ఏసీ చైర్పర్సన్ సుధారాణి
పూరీ కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం
నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
కొట్పాడ్లో త్రిముఖ పోటీ!
కుంద్రా సమితిలో ఫ్లాగ్ మార్చ్
హోమ్ ఓటింగ్కు 4,000 మంది మొగ్గు
తప్పక చదవండి
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement