అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్లో ఈ–క్రాప్, ఈ–కేవైసీ చేయించుకున్న రైతులందరికీ రసీదులు ఇవ్వాలని వ్యవసాయశాఖ కమిషనర్ సి.హరికిరణ్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన గుంటూరు నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుకు సంబంఽధించి ఈ–క్రాప్ చేయించుకున్నట్లు రైతుల దగ్గర అధారం ఉంటే భవిష్యత్తులో ఇన్పుట్, ఇన్సూరెన్స్, ఎంఎస్పీ అమ్మకాలు, పంట రుణాల సున్నావడ్డీ లాంటి వాటికి ఇబ్బంది ఉండదన్నారు. అలాగే రబీ స్థితిగతులు, వర్షాలు, పంటల సాగు, ఈ–క్రాప్ నమోదు, కిసాన్ డ్రోన్లు, పైలట్ శిక్షణ, కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల (సీహెచ్సీ) పనితీరు, పొలంబడి, ఎన్ఎఫ్ఎస్ఎం కింద చిరుధాన్యాల సాగు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్, భూసార పరీక్షలు, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్ల పనితీరు, విత్తనాలు, ఎరువుల పంపిణీ తదితర అంశాలపై తెలుసుకున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో రైతుల్లో మనోధైర్యం నింపడానికి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు కొనసాగించాలని ఆదేశించారు.
రైతులకు ఈ–క్రాప్ రసీదులు
Published Wed, Nov 15 2023 12:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ‘గంట’కు రూ.100.!
- రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదిన నటి రాధ
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
Advertisement