సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన 48 గంటల్లో (శుక్రవారం ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు) 65,695 నమూనాలు పరీక్షించగా 9,525 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రెండు రోజుల్లో 1,066 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,770 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,06,280కి చేరింది. వీరిలో 20,65,000 మంది కోలుకున్నారు. 14,510 మంది మృతి చెందారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 3,18,62,032 నమూనాలు పరీక్షించింది.
ఆసుపత్రుల్లో 4.55 శాతం మంది
రాష్ట్రంలో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నా ఆసుపత్రుల్లో చేరుతున్న వారు మాత్రం తక్కువగానే ఉన్నారు. ఆదివారం సాయంత్రానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,220 మంది మాత్రమే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. యాక్టివ్ కేసుల్లో 4.55 శాతం మంది మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు హోమ్ ఐసోలేషన్, క్వారంటైన్ సెంటర్లలో ఉన్నారు. ఆసుపత్రిలో చేరిన వారిలో 290 మంది ఐసీయూలో, 205 మంది సాధారణ, 668 మంది ఆక్సిజన్ పడకల్లో, 57 మంది వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు.
Andhra Pradesh: 48 గంటల్లో 9,525 పాజిటివ్ కేసులు
Published Mon, Jan 17 2022 3:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement