ఈ నెల 19న ఏపీ కేబినెట్‌ భేటీ | Sakshi
Sakshi News home page

ఈ నెల 19న ఏపీ కేబినెట్‌ భేటీ

Published Sat, Aug 15 2020 1:00 PM

Andhra Pradesh Cabinet Meeting Will Be Held On 19th August - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో ఒకటవ బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

(ప్రత్యేక హోదా సాధనపై ధృడసంకల్పంతో ఉన్నాం: సీఎం జగన్‌)

Advertisement
Advertisement