నేడు సీఎం జగన్‌ విజయవాడ పర్యటన  | Sakshi
Sakshi News home page

నేడు సీఎం జగన్‌ విజయవాడ పర్యటన 

Published Fri, Aug 18 2023 6:12 AM

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy Visit to Vijayawada - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 18న (శుక్రవారం) విజయవాడలో పర్యటించనున్నారు. హయత్‌ ప్లేస్‌ హోటల్‌ను వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు.

ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ గుణదలలో నూతనంగా నిర్మించిన హయత్‌ ప్లేస్‌ హోటల్‌ను ప్రారంభిస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

Advertisement
Advertisement