ఏపీ ప్రభుత్వ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డి | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డి

Published Thu, Aug 27 2020 4:51 PM

AP Government Appointed Ambati Krishna Reddy As Govt Advisor - Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డిను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. కేబినెట్‌ ర్యాంక్‌ హోదాలో నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వ్యవసాయ సంబంధిత అంశాలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
 

Advertisement
Advertisement